రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి శనివారం విస్తృత స్థాయి చర్చా సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. మంచాల సూర్యనారాయణ రెడ్డి, చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి బూత్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం, స్థానిక బలాబలాలపై చ
బద్వేల్లో టీడీపీ విస్తృత స్థాయి చర్చా సమావేశం బద్వేల్: తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని బద్వేల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి చర్చా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. శనివారం బద్వేల్లో ఈ సమావేశం జరగనుందని ఆయన వివరించారు.
బద్వేల్ టీడీపీ ఇన్చార్జి మంచాల సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి