రాయలసీమ న్యూస్ - అనంతపురం
కడపలో జరిగిన AP State Open Chess Tournamentలో అనంతపురం ఆటగాడు దుర్గాప్రసాద్ ఓపెన్ విభాగంలో 7 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చాడు. అదే టోర్నమెంట్లో నితీశ్ మొత్తం ర్యాంకింగ్స్లో 15వ స్థానం, Under-8 విభాగంలో శ్రీనిక్ రక్షన్ మెడల్ సాధించగా, వీరి విజయాలు రాష్ట్రవ్యాప్తంగా యువ చెస్ ఆటగాళ్లకు ప్రేరణగా మారుతున్నాయని చెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో దుర్గాప్రసాద్కు నాలుగో స్థానం కడప లో నిర్వహించిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో అనంతపురం జిల్లాకు చెందిన ఆటగాడు దుర్గాప్రసాద్ రాష్ట్రస్థాయి ఓపెన్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ఆదివారం ముగిసిన ఈ పోటీలో అతడు 7 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆటగాళ్ల మధ్య జరిగిన పోటీలో దుర్గాప్రసాద్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ఈ టోర్నమెంట్ను చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వివిధ వయో విభాగాల్లో ఆటగాళ్లు పాల్గొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి