రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హోసూరు గ్రామానికి చెందిన మాలరవి, పెళ్లైన నెల రోజుల్లోనే దేవనకొండలో భార్య ఇంట్లో ఉండగా పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనతో హోసూరు, దేవనకొండ గ్రామాల్లో శోకసంద్రం నెలకొగా, పాము కాటు ప్రమాదాలపై స్థానికుల్లో భయం వ్యాపించింది. పత్తికొండ లో విషాదం: పెళ్లైన నెలకే వరుడి మృతి కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
హోసూరు గ్రామానికి చెందిన మాలరవి పాము కాటుకు బలైపోయాడు. నెల క్రితం దేవనకొండకు చెందిన లక్ష్మీతో మాలరవి వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి