రాయలసీమ న్యూస్ - నంద్యాల

తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష

నంద్యాల కోర్టు తల్లిదండ్రుల‌పై నిరంతరం వేధింపులకు పాల్పడిన బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన విజయవర్ధన్‌కు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో హాజరుపరచగా, నిందితుడి దోషం నిర్ధారించబడింది.

తల్లిదండ్రుల‌పై వేధింపుల కేసుల్లో జైలు శిక్షలు అరుదుగా ఉండే నేపథ్యంలో ఈ తీర్పు న్యాయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష నంద్యాల కోర్టు తల్లిదండ్రుల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన ఓ యువ‌కుడికి జైలు శిక్ష విధిస్తూ సంచ‌ల‌నాత్మ‌క తీర్పు ఇచ్చింది.

బండి ఆత్మ‌కూరు మండ‌లం పార్న‌ప‌ల్లె గ్రామానికి చెందిన విజ‌య‌వ‌ర్ధ‌న్ తన తల్లిదండ్రుల‌పై నిరంత‌రం వేధింపుల‌కు పాల్ప‌డిన విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఈ కేసు కోర్టు ద‌శ‌కు చేరింది. కుమారుడి వేధింపులు తట్టుకోలేక బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →