రాయలసీమ న్యూస్ - అనంతపురం

మార్కెట్‌యార్డ్‌లో పైపుల నష్టం నివారణకు కాంక్రీట్‌ పనులు

అనంతపురం మార్కెట్‌యార్డ్‌లో పశువులను పైపులకు కట్టడం వల్ల తరచూ పైపులు విరిగిపోతుండటంతో, చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆధ్వర్యంలో పైపుల చుట్టూ కాంక్రీట్‌ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించారు. వర్షాల కారణంగా నీరు నిల్వ సమస్యను పరిష్కరించేందుకు శుభ్రత, డ్రైనేజీ మార్గాల పరిశీలనకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి, రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల

మార్కెట్‌యార్డ్‌లో పైపుల నష్టం నివారణకు కాంక్రీట్‌ పనులు అనంతపురం మార్కెట్‌యార్డ్‌లో ప్రతి వారం శనివారం, ఆదివారం రోజుల్లో వచ్చే గొర్రెలు, పశువుల కారణంగా పైపులు దెబ్బతింటున్నాయని మార్కెట్‌యార్డ్ చైర్‌పర్సన్ శ్రీమతి బల్లా పల్లవి తెలిపారు. షెడ్‌ సమీపంలోని పైపులకు పశువులను కట్టడం వల్ల పైపులు తరచూ విరిగిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ప్రతి వారం ఒక పైపు విరిగిపోతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, దీనికి శాశ్వత పరిష్కారం కోసం మార్కెట్‌యార్డ్‌ అధికారులు చర్యలు ప్రారంభించినట్లు చైర్‌పర్సన్ వివరించారు. అవసరమైన ప్రదేశాల్లో కాంక్రీట్‌ పనులు చేపట్టి పైపులను రక్షించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →