రాయలసీమ న్యూస్ - అనంతపురం
నూతన ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఓ. ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించగా, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం పెంచే దిశగా చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లా అభివృద్ధికి తాను పూర్తి సహకారం అందిస్తానని రమాదేవి హామీ ఇచ్చినట్లు సమాచారం.
జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి అనంతపురం: ఇటీవల నూతన శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన శ్రీమతి దలవాయి రమాదేవి సోమవారం జిల్లా కలెక్టరేట్లో గౌరవ జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి