రాయలసీమ న్యూస్ క్రైమ్ డెస్క్

నంద్యాలలో ఎన్‌ఐఏ విచారణ.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?

నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.

నంద్యాలలో ఎన్‌ఐఏ విచారణ.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?

నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →