రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కొండ ప్రాంతాల్లో ఇప్పటికే కొండచెరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలలో భారీ వరదలు..
కొండచెరియలు విరిగిపడి ముగ్గురు మృతి కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి