రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. పీఎస్యూ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 373 పాయింట్లు ఎగబాకి 78,954 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప లాభంతో 24,636 వద్ద స్థిరపడింది.
చమురు ధరలు తగ్గడం, బలహీన రూపాయి, ఎంపిక చేసిన రంగాల్లోనే పెట్టుబడులు మార్కెట్ దిశను నిర్ణయించాయి. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగిరావడం, పెట్టుబడిదారుల భావజాలాన్ని బలపరిచింది. ముఖ్యంగా పీఎస్యూ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలకు మద్దతు లభించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి