రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో గురువారం రోజున దర్శనానికి SSD టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఆ రోజు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించింది.
శుక్రవారం దర్శనానికి సంబంధించిన SSD టోకెన్ల జారీ గురువారం మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని కేంద్రాల్లో పునఃప్రారంభం కానుందని, భక్తులు TTD తాజా ప్రకటనలను గమనించి ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో నేడు SSD టోకెన్ల జారీ నిలిపివేత తిరుమల: తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరగడంతో, నేడు SSD టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు TTD ప్రకటించింది.
తిరుపతి లోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద బుధవారం SSD టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేసింది. TTD ప్రకటన ప్రకారం గురువారం రోజున దర్శనానికి SSD టోకెన్లు జారీ చేయరు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి