రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో 17 ఏళ్ల యువకుడు పెళ్లి విషయంలో తల్లిదండ్రులతో జరిగిన విభేదాల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత ఏడాది నుంచే పెళ్లి చేయాలని పట్టుబడుతున్న అతనికి తల్లిదండ్రులు ఆలస్యం చేయడంతో మనస్తాపం కలిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, చిన్న వయసులోనే పెళ్లి, వ్యక్తిగత నిర్ణయాలపై కుటుంబాల్లో అవగాహన అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు. పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య..
కర్నూలు జిల్లాలో విషాద ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పందికోనకు చెందిన 17 ఏళ్ల యువకుడు పెళ్లి విషయంలో తల్లిదండ్రులతో జరిగిన విభేదాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి