రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా మైదుకూరు–పొరుమామిళ్ల రహదారిపై భూమాయపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మైదుకూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు P. వెంకటయ్య (50) స్కూటర్పై విధులకు వెళ్తుండగా అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తూ వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకటయ్య ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మైదుకూరు మున్సిపల్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి కడప జిల్లా మైదుకూరు-పొరుమామిళ్ల రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. భూమాయపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మైదుకూరుకు చెందిన P.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి