రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో కోట్ల స్కామ్ ఆరోపణలపై రాజకీయ దుమారం

ప్రొద్దుటూరులో కోట్ల రూపాయల భూ వ్యవహారాలపై వచ్చిన స్కామ్ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. టీడీపీ నేత నాగరాజు ఆరోపణలపై మాజీ వైస్ చైర్మన్ మునిరెడ్డి పూర్తి స్థాయి విచారణ జరిపి ఆడియోను పూర్తిగా ప్రజలకు వినిపించి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నిరాధార ఆరోపణలతో వ్యక్తులపై బురదజల్లకుండా, చట్టపరమైన విచారణ ద్వారా నిజం తేల్చాలని ఆయన సూచించారు. ప్రొద్దుటూరు లో కోట్ల స్కామ్ ఆరోపణలపై రాజకీయ దుమారం ప్రొద్దుటూరు ప్రాంతంలో కోట్ల రూపాయల భూ వ్యవహారాలపై వచ్చిన స్కామ్ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

టీడీపీ నేత నాగరాజు చేసిన ఆరోపణలపై మాజీ వైస్ చైర్మన్ మునిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. నాగరాజు ఆరోపణలతో సంబంధం ఉన్న ఆడియోను భాగంగా కాకుండా పూర్తిగా ప్రజలకు వినిపించాలని మునిరెడ్డి కోరారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →