రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగి, చిన్నారులు, వాహనదారుల్లో భయాందోళన నెలకొంది. ఇటీవల ఓ పేద మైనార్టీ కుటుంబానికి చెందిన బాలుడిపై కుక్కల మంద దాడి చేసి, అతడు బైక్పై నుంచి పడిపోవడంతో ముఖానికి గాయాలు, కాలి వేలు విరిగింది.
ఈ పరిస్థితిపై ప్రజలు మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ, కొత్త కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని, గత నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రొద్దుటూరులో కుక్కల స్వైరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు ప్రొద్దుటూరు, : ప్రొద్దుటూరు పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది.
పట్టణంలోని ప్రధాన వీధులు, సన్నని సందుల్లో గుంపులుగా తిరిగే కుక్కలు చిన్నారులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నాయి. ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి