రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్టు పరిజ్ఞానం, నూతన బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, బోధన–అభ్యసన సామగ్రి తయారీ, క్లిష్ట భావనలను సులభంగా బోధించే విధానాలపై చర్చల ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి: మడితాటి నరసింహారెడ్డి రాయచోటి: విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు నిరంతరం తమ బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి సూచించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం ప్రారంభమైన సందర్భంగా రాయచోటిలోని గర్ల్స్ హైస్కూల్, డైట్లో నిర్వహిస్తు
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను నరసింహారెడ్డి తెలుసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పూర్తి రోజు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి