బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పంటల పరిస్థితి

2 articles

ఎల్‌నినో నేపథ్యంలో శాస్త్రవేత్తల పర్యటన
జిల్లా వార్తలు

ఎల్‌నినో నేపథ్యంలో శాస్త్రవేత్తల పర్యటన

అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పత్తి, కంది, సజ్జ తదితర పంటల పరిస్థితిని శాస్త్రవేత్తల బృందం ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వర్షాభావం, వాతావరణ మార్పుల ప్రభావం, పంటల నిర్వహణపై సూచనలు ఇచ్చి, ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకుని పెట్టుబడులను రక్షించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.

19, జులై 2026

నీరు లేక ఎండిన వరి  నేలలు… రైతుల్లో ఆందోళన
వ్యవసాయం

నీరు లేక ఎండిన వరి నేలలు… రైతుల్లో ఆందోళన

ఎల్‌నినో ప్రభావం, వర్షాల లోపం, చెరువులు–కాలువల్లో నీటి కొరత కారణంగా ఆరుద్ర కార్తె ముగిసినా జిల్లాలో వరి సాగు ఆశించిన స్థాయికి చేరకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల ఎకరాల్లోనే వరి సాగు జరగగా, ఇతర పంటల విత్తనాలు కూడా నీటి అనిశ్చితితో మందగించాయి. నీటి లభ్యతపై స్పష్టత లేక రైతులు పంట ఎంపికలో సందిగ్ధానికి గురై ప్రభుత్వ సహాయం, సమయానికి విత్తనాలు, ఎరువుల సరఫరా, నీటి నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ కోసం ఎదురుచూస్తున్నారు.

6, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters