బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అదృశ్యం

11 articles

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం
జిల్లా వార్తలు

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంలోని యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆంజనేయులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తూ, మెట్ల మార్గం పరిసరాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

6, ఆగ 2026

కడపలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
జిల్లా వార్తలు

కడపలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థిని ఈ నెల 25న ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాలేజీ, స్నేహితులు, బంధువులు, మొబైల్ కాల్ డేటా, ప్రయాణ మార్గాలు తదితర అంశాలను పరిశీలిస్తూ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

29, జులై 2026

స్కూల్‌కు వెళ్లిన నలుగురు బాలికల మిస్సింగ్..
నేరాలు

స్కూల్‌కు వెళ్లిన నలుగురు బాలికల మిస్సింగ్..

తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఒకేసారి నలుగురు విద్యార్థినులు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలికలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

26, జులై 2026

హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం
తెలంగాణ

హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం

హైదరాబాద్‌ దోమలగూడలోని ఫరీద్ బస్తీకి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం వారు హిమాయత్‌నగర్ నుంచి కాచిగూడ, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ దిశగా కూడా దర్యాప్తు విస్తరించి, ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు.

20, జులై 2026

మైదుకూరు మండలంలో వివాహిత అదృశ్యం
జిల్లా వార్తలు

మైదుకూరు మండలంలో వివాహిత అదృశ్యం

కడప జిల్లా మైదుకూరు మండలం కలశాల గ్రామానికి చెందిన ఓ వివాహిత పెళ్లి వేడుకకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీఐ రమణారెడ్డి ప్రజలు సహకరించి, మహిళకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

12, జులై 2026

స్పెయిన్‌లో అడవి కార్చిచ్చు బీభత్సం.. 12 మంది మృతి, 23 మంది అదృశ్యం
అంతర్జాతీయం

స్పెయిన్‌లో అడవి కార్చిచ్చు బీభత్సం.. 12 మంది మృతి, 23 మంది అదృశ్యం

స్పెయిన్‌ దక్షిణంలోని అండలూసియా ప్రాంతం అల్మెరియా సమీపంలో భారీ అడవి కార్చిచ్చుతో 12 మంది మృతి, 8 మంది గాయపడి, 23 మంది అదృశ్యమయ్యారు. సియేరా డి లాస్‌ ఫిలాబ్రేస్‌ పర్వతాల దగ్గర ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి 3,200 హెక్టార్లకు పైగా అటవీ, వ్యవసాయ భూమిని బూడిదగా మార్చగా, ప్రధానంగా యూరోపియన్‌ పర్యాటకులే ఎక్కువగా మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.

11, జులై 2026

సాయికృష్ణది లాకప్‌డెత్‌...   రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన సిట్‌
నేరాలు

సాయికృష్ణది లాకప్‌డెత్‌... రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన సిట్‌

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణది అదృశ్యం కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి. సాయికృష్ణది లాకప్‌డెత్‌ అనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

24, జూన్ 2026

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపుగా సిట్ అధికారులు సీఐ నాగరాజును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారణకు సిద్ధమవుతున్నారు. ఆయన విధులు, అప్పటి పరిస్థితులు, కేసు నమోదు, తదుపరి చర్యలపై సమగ్రంగా ప్రశ్నించేందుకు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేసు సున్నితత్వం కారణంగా సిట్ అధికారిక వివరాలపై మౌనం పాటిస్తుండగా, నిజాలు త్వరగా వెలుగులోకి రావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుకుంటున్నారు.

23, జూన్ 2026

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్
నేరాలు

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.

23, జూన్ 2026

గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

గుంటూరు జిల్లా చేబ్రోలు పట్టణానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న తుపాకుల గోపి, రాయల భరత్‌, జమీర్‌ అహ్మద్‌ అనే ముగ్గురు విద్యార్థులు శనివారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తూ గాలింపు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు దిల్లీలో ఉన్నారనే సమాచారం రావడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వారి కోసం వెతుకుతున్నారు.

22, జూన్ 2026

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు.. పెంపుడు కుక్క మృతి
నేరాలు

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు.. పెంపుడు కుక్క మృతి

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్య కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన కొద్దిసేపటికే మృతి చెందడంతో దర్యాప్తు దిశలో పోలీసులు పెద్ద క్లూ కోల్పోయారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి గాలింపు కొనసాగిస్తూ, సీసీ కెమెరా దృశ్యాల పరిశీలనతో పాటు ఉపయోగకరమైన సమాచారం ఉన్నవారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters