బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఛార్జింగ్

2 articles

తిరుమల శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం…
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం…

అనంత్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్‌ బస్సులు అందజేయాలని నిర్ణయించింది. బస్సుల కొనుగోలు, నిర్వహణ, ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతభత్యాల బాధ్యతను కూడా సంస్థే భరించనుండగా, తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, భక్తుల సౌకర్యం కోసం ఇది కీలక మలుపుగా టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.

28, జూన్ 2026

మిడ్‌రేంజ్‌ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌
బిజినెస్

మిడ్‌రేంజ్‌ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌

చైనా బ్రాండ్‌ రియల్‌మీ మిడ్‌రేంజ్‌ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ Realme P4R 5Gను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ, డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌, 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7 వంటి ఫీచర్లతో వచ్చింది. మూడు వేరియంట్లలో రూ.18,999 నుంచి లభించే ఈ ఫోన్‌ జూన్‌ 17 నుంచి Flipkart, Realme India ఆన్‌లైన్‌ స్టోర్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters