బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దీపాలు

5 articles

గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ ఉత్సవాలు
జిల్లా వార్తలు

గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ ఉత్సవాలు

కడప జిల్లా చక్రాయపేటలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ వంటి ఏర్పాట్లు చేస్తూ, ఈ ఏడాది వీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేసి, అందరికీ సమాన దర్శన అవకాశాన్ని కల్పించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

9, ఆగ 2026

ప్రొద్దుటూరు సమీపంలో MIG NTR స్మార్ట్  టౌన్షిప్ ప్రభుత్వ ప్లాట్ల ఈ-వేలం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు సమీపంలో MIG NTR స్మార్ట్ టౌన్షిప్ ప్రభుత్వ ప్లాట్ల ఈ-వేలం

కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు సమీప గోపవరం గ్రామంలో అభివృద్ధి చేస్తున్న MIG NTR స్మార్ట్ టౌన్షిప్ లోని 132 ప్రభుత్వ ప్లాట్లను పారదర్శక ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. చదరపు గజానికి ప్రారంభ ధర రూ.14,000గా నిర్ణయించి, దరఖాస్తు, ఫీజులు, EMD చెల్లింపు తదితర ప్రక్రియలను అర్బన్ ల్యాండ్ e- ఆక్షన్ పోర్టల్ ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు.

4, ఆగ 2026

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సమస్యలకు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరణ
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సమస్యలకు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరణ

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేశారు. శానిటేషన్, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, పన్నులు తదితర సమస్యలను 9247563385, 9849905863 నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారులను సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కమిషనర్ ఆదేశించారు.

26, జులై 2026

మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం : వైయ‌స్ఆర్‌కు ఇడుపులపాయలో జగన్ ఘన నివాళులు
రాజకీయాలు

మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం : వైయ‌స్ఆర్‌కు ఇడుపులపాయలో జగన్ ఘన నివాళులు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు ఘనాంజలి అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

8, జులై 2026

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ మృతి
జిల్లా వార్తలు

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ మృతి

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ నాగభూషణం ఎల్‌సీ తీసుకుని వీధిదీపాల మరమ్మతు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా ప్రారంభమడంతో షాక్‌కు గురై కిందపడిపోయి మార్గమధ్యంలో మృతిచెందాడు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎల్‌సీ ఇచ్చిన తర్వాత ఎలా కరెంట్‌ వచ్చిందో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters