బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాజ్‌నాథ్

6 articles

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:
జాతీయం

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నేడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ₹4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల ఈ 6 లేన్ల బారియర్‌లెస్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో లక్నో-కాన్పూర్ ప్రయాణ సమయం 2.5–3 గంటల నుంచి 35–45 నిమిషాలకు తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడంతో పాటు భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమై విస్తృత కనెక్టివిటీని కల్పించనుంది.

13, జులై 2026

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'    :  రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' : రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చిందని తెలిపారు.

11, జులై 2026

మూసీ పునరుజ్జీవనానికి ఊపిరి: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓకే
తెలంగాణ

మూసీ పునరుజ్జీవనానికి ఊపిరి: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓకే

మూసీ నది పునరుజ్జీవనలో భాగంగా బాపూ ఘాట్ వద్ద ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీనిపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, నది తీరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజా వినోద వసతుల సృష్టి లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిగా అభివర్ణించారు.

19, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters