బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తరలింపు

7 articles

అమెరికా నుంచి 4,840 మంది భారత పౌరుల బహిష్కరన..
అంతర్జాతీయం

అమెరికా నుంచి 4,840 మంది భారత పౌరుల బహిష్కరన..

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

1, ఆగ 2026

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దుస్థితి
జిల్లా వార్తలు

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల దుస్థితి

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అంబులెన్స్, స్ట్రెచర్, వీల్ చైర్ వంటి కనీస సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందక కొందరు రోగులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే విచారణ జరిపి సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

27, జులై 2026

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం :  2.5 లక్షల మందికి పైగా తరలింపు..
అంతర్జాతీయం

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం : 2.5 లక్షల మందికి పైగా తరలింపు..

స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

26, జులై 2026

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు..   వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జాతీయం

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు.. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్హాలీ సహా ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చడంతో రక్షణ గోడలు దెబ్బతిని వాహనాలు, ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

19, జులై 2026

కదిరి RTO కార్యాలయం తరలింపును అడ్డుకోవాలని వాహనదారుల వినతి
జిల్లా వార్తలు

కదిరి RTO కార్యాలయం తరలింపును అడ్డుకోవాలని వాహనదారుల వినతి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి RTO కార్యాలయాన్ని పుట్టపర్తికి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని కదిరి మినిలారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనదారులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యాలయం తరలిస్తే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేయగా, RTO కార్యాలయం కదిరిలోనే కొనసాగేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పాల్గొన్న వారు తెలిపారు.

15, జులై 2026

పవిత్ర సంగమానికి గోదావరి జలాలు పరుగులు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర సంగమానికి గోదావరి జలాలు పరుగులు

గోదావరి వరద నీటిని పోలవరం స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తూ, పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్నారు. దీంతో కృష్ణా–గోదావరి సంగమ ప్రాంతంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండగా, తాగునీరు, సాగునీటి అవసరాల తీర్చడంలో ఉపశమనం కలుగుతుందని నీటిపారుదల అధికారులు భావిస్తున్నారు.

11, జులై 2026

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు షాక్‌..దొంగిలించిన సామగ్రి 24 గంటల్లో రికవరీ
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు షాక్‌..దొంగిలించిన సామగ్రి 24 గంటల్లో రికవరీ

ఫిఫా ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టు శిక్షణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినా, స్థానిక పోలీసులు 24 గంటల్లోనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఫ్లోరిడా నుంచి మిస్సోరికి జట్టు తరలింపులో భాగంగా జరిగిన ఈ దొంగతనంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. కీలక సామగ్రి దెబ్బతినకపోవడంతో ఇంగ్లండ్ జట్టు సిద్ధతలకు పెద్ద అంతరాయం కలగలేదని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters