బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బెంగాల్‌లోని

6 articles

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్
జాతీయం

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1, ఆగ 2026

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
వాతావరణం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దీఘా సమీపంలో తీరం దాటి, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఉత్తరాంధ్ర, తెలంగాణలో కూడా వర్షాలు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

28, జులై 2026

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..
నేరాలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

17, జులై 2026

బరుయ్‌పుర్‌లో బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్‌కౌంటర్‌
జాతీయం

బరుయ్‌పుర్‌లో బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

8, జులై 2026

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు
జాతీయం

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు

పుర్బా మిద్నాపూర్‌లోని హల్దియా పెట్రోకెమికల్స్‌కు చెందిన నాఫ్తా పైప్‌లైన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి 20 మంది గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ప్రభావంతో హల్దియా మున్సిపాలిటీ 13వ వార్డులో ఇళ్లకు, నిర్మాణాలకు నష్టం జరిగి, రైల్వే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నాఫ్తా చోరీ ప్రయత్నం సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ, సాంకేతిక నిపుణులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, జూన్ 2026

పీఎం కిసాన్‌ నిధులు విడుదల
వ్యవసాయం

పీఎం కిసాన్‌ నిధులు విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు.

20, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters