బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పరాజయాలు

4 articles

జూలై 23 నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్‌ ప్రారంభం..
క్రికెట్

జూలై 23 నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్‌ ప్రారంభం..

జూలై 23 నుంచి 26 వరకు భారత్–జింబాబ్వే మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు హరారేలో జరగనున్నాయి. వరుస పరాజయాల తర్వాత ఈ సిరీస్‌లో విజయం సాధించడం ద్వారా శ్రేయాస్ ఇయర్ నాయకత్వాన్ని బలపరచుకోవాలని టీమ్ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్8 స్పోర్ట్స్ టీవీ ఛానళ్లలో, ఫ్యాన్ కోడ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానుండగా, వీక్షించాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

21, జులై 2026

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం
క్రికెట్

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం

ఇంగ్లాండ్‌తో కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి వన్డేలో శుబ్మం గిల్ గాయం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్ వైఫల్యం ఆందోళన కలిగిస్తుండగా, జస్ప్రీత్ బుమ్రాహ్,ఆక్సర్ పటేల్ తో కూడిన బౌలింగ్‌ దళం బలంగా ఉంది. సిరీస్‌ నిలుపుకోవాలంటే ఇంగ్లాండ్‌ కూడా కసితో బరిలోకి దిగనుంది.

16, జులై 2026

‘బైకర్’ తర్వాత శర్వానంద్ కొత్త సినిమా: హీరోయిన్ ఎంపికపై నెట్టింట్లో వేడి చర్చ
సినిమా

‘బైకర్’ తర్వాత శర్వానంద్ కొత్త సినిమా: హీరోయిన్ ఎంపికపై నెట్టింట్లో వేడి చర్చ

సంక్రాంతి హిట్‌ ‘నారీ నారీ నడుమ మురారి’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శర్వానంద్, ఏప్రిల్ 3న ‘బైకర్’తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. తన తదుపరి సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ లేదా ఆషికా రంగనాథ్ నటించే అవకాశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

6, జూన్ 2026

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు
క్రికెట్

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు

ప్రపంచకప్‌ సన్నాహకాల్లో ఉన్న భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మూడో, నిర్ణాయక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ధసెంచరీతో భారత్‌ 180 పరుగులు చేసినప్పటికీ, అలీస్‌ క్యాప్సీ, హెదర్‌ నైట్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters