బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చేపల వేట

7 articles

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి
నేరాలు

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీప గోదావరిలో చేపల వేటకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఎటపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గ్రామం అంతా శోకసంద్రంగా మారి, భవిష్యత్తులో గోదావరిలో చేపల వేటకు భద్రతా మార్గదర్శకాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

18, జులై 2026

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..  ఆందోళనలో మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా.. ఆందోళనలో మత్స్యకారులు

విశాఖపట్నం హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

16, జులై 2026

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్
ఆంధ్రప్రదేశ్

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్

విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా ఆయన కలవనున్నారు. మత్స్యకారుల సమస్యలు, నష్టపరిహారం, భద్రతా చర్యలపై స్థానికులతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

13, జులై 2026

అక్రమ చేపల వేటపై ఏపీ–తమిళనాడు అంతర్‌రాష్ట్ర సమావేశం
ఆంధ్రప్రదేశ్

అక్రమ చేపల వేటపై ఏపీ–తమిళనాడు అంతర్‌రాష్ట్ర సమావేశం

ఆంధ్రప్రదేశ్–తమిళనాడు అంతర్‌రాష్ట్ర కమిటీ సమావేశంలో అక్రమ చేపల వేట, ఇతర రాష్ట్రాల బోట్లు ఏపీ తీరానికి 23 కిలోమీటర్ల పరిధిలోకి ప్రవేశించడం వంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అక్రమంగా ప్రవేశించిన తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను విడుదల చేసే ప్రసక్తే లేదని, సాంకేతిక ఆధారాలతో సమస్య తీవ్రతను తమిళనాడు ప్రతినిధులకు వివరించామని, మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర జీవవైవిధ్య రక్షణకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

12, జులై 2026

అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి

అనకాపల్లి జిల్లా యస్‌.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో బోటు బోల్తా పడటంతో నలుగురు మత్స్యకారులు నీటిలో పడిపోగా, సింహాద్రి అనే వ్యక్తి మృతి చెందగా ముగ్గురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసంనేవీ , కోస్ట్ గార్డ్ బృందాలు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, వరుస ప్రమాదాలతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

6, జులై 2026

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యం
ఆంధ్రప్రదేశ్

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యం

విశాఖపట్నం చేపల రేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యమైంది. కారె చిన్నాను అనే మత్స్యకారుడిని ఒక వాణిజ్య నౌక సిబ్బంది రక్షించగా, అతడితో ఉన్న మరో నలుగురిని ఇతర నౌకలు, తీర రక్షణ దళాలు గాలించి రక్షించే చర్యలు చేపట్టాయి. ఇంకా ఆచూకీ లభించని ఇద్దరి కోసం తీర రక్షణ దళాలు, మత్స్యకారుల సంఘాలు విస్తృతంగా శోధన కొనసాగిస్తున్నాయి.

5, జులై 2026

విశాఖ సముద్రతీరంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
ఆంధ్రప్రదేశ్

విశాఖ సముద్రతీరంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు

జూలై 1న విశాఖపట్నం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. వారి మొబైల్ ఫోన్‌లు సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు, మత్స్యకార సంఘాలు తీవ్ర ఆత్రుతలో ఉన్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు బృందాలు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

5, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters