బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మార్చేందుకు

9 articles

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు భారీ ర్యాలీ
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు భారీ ర్యాలీ

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు మున్సిపాలిటీ స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమం అమలు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై భారీ జరిమానాలు, కఠిన చర్యలు తీసుకునేలా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు, వ్యాపారులకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై విస్తృత అవగాహన కల్పించనున్నారు.

6, ఆగ 2026

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య పూర్తయ్యాక విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే ఐదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కలిగించే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

31, జులై 2026

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ ప్రతిపాదన
తమిళనాడు

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ ప్రతిపాదన

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మిడ్‌డే మీల్‌లో వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ చేర్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విద్యార్థుల హాజరు, చేరికలు పెరగడంతో పాటు ప్రోటీన్, పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఈ ఆలోచనను అధ్యయనం చేస్తుండగా, వ్యయభారం, అమలు విధానం, సరఫరా వ్యవస్థలపై సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

29, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పాత కాగితం రేషన్ కార్డులకు బదులుగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి దశలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆధార్ అనుసంధానం, క్యూఆర్ కోడ్, భద్రతా లక్షణాలతో నకిలీ కార్డులు, డూప్లికేట్ లబ్ధిదారుల సమస్యలను తగ్గించి పేద కుటుంబాలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

14, జులై 2026

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్
కర్ణాటక

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్

దేశంలో రెండవ Vande Bharat స్లీపర్ రైలు బెంగళూరులో తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ కోసం నిలిపి ఉంచగా, ఇది క్రాంతివీర సంగోల్లి రాయన్న స్టేషన్ నుంచి Mumbai ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడవనుంది. BEML తయారు చేసిన ఈ 16 కోచ్‌ల సెమీ-హైస్పీడ్ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు, ప్రయాణ సమయాన్ని 22 గంటల నుంచి 16–17 గంటలకు తగ్గించి, అధునాతన భద్రతా, సౌకర్య సదుపాయాలతో రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనుంది.

12, జులై 2026

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

22, జూన్ 2026

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం
విద్య

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం

NEET UG 2026 కోసం ఎన్‌టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరిపాలనాపరమైన లాంఛనాల వల్ల రాత సమయం తగ్గిపోకుండా ఉండేందుకు ఈ అదనపు 15 నిమిషాలు కేటాయించగా, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ పేజీలను 2 నుంచి 4కు పెంచి, లేఅవుట్‌లో మార్పులు చేసి అన్ని భాషల ప్రశ్నాపత్రాలకు వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

12, జూన్ 2026

టొరంటోలో ఫిఫా వరల్డ్ కప్ జోష్‌.. నగరం సిద్ధం
క్రీడలు

టొరంటోలో ఫిఫా వరల్డ్ కప్ జోష్‌.. నగరం సిద్ధం

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉండగా, కెనడాలోని టొరంటో నగరంలో ఉత్సాహం ఊపందుకుంది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters