బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నాణ్యతతో

4 articles

రీ-సర్వే పనులను గడువులోగా, పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
జిల్లా వార్తలు

రీ-సర్వే పనులను గడువులోగా, పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో రీ-సర్వే పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తహసీల్దార్లను ఆదేశించారు. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంతో పనుల వేగం, పారదర్శకత పెంచి, భూ రికార్డుల సరిదిద్దడం, నవీకరణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ధ్రువీకరణ పత్రాల అప్‌లోడింగ్‌ను ఆలస్యం లేకుండా పూర్తి చేసి, ప్రజలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించాలని ఆయన సూచించారు.

30, జులై 2026

అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : డిఆర్వో మల్లికార్జునుడు
జిల్లా వార్తలు

అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : డిఆర్వో మల్లికార్జునుడు

డిఆర్వో మల్లికార్జునుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను అత్యంత బాధ్యతాయుతంగా, నాణ్యతతో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. Revenue Clinic ల ద్వారా భూ సమస్యలను, PGRS లో రీ ఓపెన్ అయిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

29, జూన్ 2026

తిరుమలలో ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్‌
జిల్లా వార్తలు

తిరుమలలో ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్‌

తిరుమలలో భక్తులకు అందించే అన్న ప్రసాదాలు, తాగునీటి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించేందుకు రూ.25 కోట్ల వ్యయంతో ఆధునిక ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్‌ను స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, తితిదే సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ ల్యాబ్‌లో అన్న ప్రసాదాల్లో ఉపయోగించే బియ్యం, నూనె, నెయ్యి, మసాలాలు, తాగునీటి నమూనాలను క్రమం తప్పకుండా పరీక్షించి, భద్రతా ప్రమాణాలు పాటించబడుతున్నాయో లేదో నిర్ధారించనున్నారు.

26, జూన్ 2026

మళ్లీ థియేటర్లలోకి ‘ఒక్కడు’.. 4కే వెర్షన్‌తో రీ రిలీజ్
టాలీవుడ్

మళ్లీ థియేటర్లలోకి ‘ఒక్కడు’.. 4కే వెర్షన్‌తో రీ రిలీజ్

మహేశ్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ సినిమా 4కే వెర్షన్‌లో జూన్‌ 26న రీ రిలీజ్‌కు సిద్ధమైంది. గుణశేఖర్‌ దర్శకత్వం, ఎమ్‌ఎస్‌ రాజు నిర్మాణంలో 2003లో విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద తెరపై చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలాన్ని దాటి నిలిచిన ఈ యాక్షన్‌ డ్రామాను అభిమానులతో పాటు కొత్త తరం ప్రేక్షకులు కూడా థియేటర్‌లో ఆస్వాదించేందుకు సినీ వర్గాలు ఇది మంచి అవకాశంగా చూస్తున్నాయి.

22, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters