బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నీటిమట్టం

8 articles

శ్రీశైలం జలాశయానికి వరదనీరు పెరుగుదల గంటగంటకూ నీటిమట్టం ఎగసి పడుతోంది
జిల్లా వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరదనీరు పెరుగుదల గంటగంటకూ నీటిమట్టం ఎగసి పడుతోంది

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల నుంచి భారీ వరదనీరు చేరడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 869.20 అడుగులు, నిల్వ 138.2730 టీఎంసీలుగా ఉండగా, ఇన్ ఫ్లో 2,20,948 క్యూసెక్కులుగా నమోదైంది. ఇదే స్థితి కొనసాగితే వారం రోజుల్లో జలాశయం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండగా, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 24 గంటల్లో 3.435 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు.

7, ఆగ 2026

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగింపు

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా, 14.40 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ధవలేశ్వరం వద్ద కూడా వరద మట్టం క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటూ, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

2, ఆగ 2026

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది.  శ్

2, ఆగ 2026

శబరిమలలో భారీ వరదలు.. కొండచెరియలు విరిగిపడి ముగ్గురు  మృతి
జాతీయం

శబరిమలలో భారీ వరదలు.. కొండచెరియలు విరిగిపడి ముగ్గురు మృతి

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ఇప్పటికే కొండచెరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక
తెలంగాణ

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి, సమ్మక్క బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో రహదారులు, వంతెనలపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరుతోంది.

31, జులై 2026

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.80 అడుగులకు చేరిక
జిల్లా వార్తలు

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.80 అడుగులకు చేరిక

కర్నూలు జిల్లా సున్నిపెంట సర్కిల్‌లోని శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 821.80 అడుగులకు, నీటినిల్వ 42.14 టీఎంసీలకు చేరింది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా సుంకేసుల జలాశయం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటిమట్టం పెరుగుతూ ఉండటం రైతులు, పల్లెప్రాంత ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గేట్ల ద్వారా నీటి విడుదలపై ఇంకా నిర్ణయం లేకపోయినా, ఎగువ–దిగువ జలాశయాల పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

21, జూన్ 2026

ఏడాదిలో కొన్ని నెలలే దర్శన భాగ్యం… వేపదార శివలింగం కోసం సంగమేశ్వరం వైపు భక్తుల పరుగులు
జిల్లా వార్తలు

ఏడాదిలో కొన్ని నెలలే దర్శన భాగ్యం… వేపదార శివలింగం కోసం సంగమేశ్వరం వైపు భక్తుల పరుగులు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం సంగమేశ్వరం ఆలయం ఎనిమిది నెలల 20 రోజుల తర్వాత కృష్ణా నది నీటిమట్టం తగ్గడంతో మళ్లీ భక్తులకు దర్శనమిస్తోంది. ఏడాదిలో మూడు–నాలుగు నెలలపాటు మాత్రమే దర్శనం లభించడంతో, సప్తనదుల్లో స్నానం చేసి వేపదార శివలింగం దర్శించుకోవాలనే ఆకాంక్షతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters