బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నియామకం

17 articles

CSIR-IICTలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా డా. మునిమౌనిక
జిల్లా వార్తలు

CSIR-IICTలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా డా. మునిమౌనిక

యోగి వేమన యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు డా. పార్నపల్లి మునిమౌనిక హైదరాబాద్‌లోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆమెకు లభించిన ఈ గుర్తింపు YVU అకాడమిక్ వర్గాలకు గౌరవకరంగా భావించబడుతూ, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

9, ఆగ 2026

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది
నేరాలు

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది

మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది.

3, ఆగ 2026

కడప ఆర్టీసీ జోన్ నూతన ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్ నియామకం
జిల్లా వార్తలు

కడప ఆర్టీసీ జోన్ నూతన ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్ నియామకం

APSRTC కడప జోన్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆర్‌ఆర్‌కే కిశోర్‌ను నియమించారు. ప్రస్తుతం కడప జోన్ ఈడీగా ఉన్న రాఘవకుమార్‌ను విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ, అక్కడ పనిచేస్తున్న కిశోర్‌ను కడప జోన్‌కు పంపారు. గతంలో కడప డిప్యూటీ సీటీఎంగా పనిచేసిన కిశోర్‌పై సేవల మెరుగుదల, ఆదాయ పెంపు, సిబ్బంది సంక్షేమం వంటి అంశాల్లో APSRTC వర్గాలు, సిబ్బంది ఆశలు పెట్టుకున్నారు.

2, ఆగ 2026

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్
బిజినెస్

ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

ఇన్ఫోసిస్ సంస్థ తదుపరి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతలకు ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు ఇన్ఫోసిస్ తాజాగా వెల్లడించింది.

23, జులై 2026

ప్రొద్దుటూరు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అఖిల కుమారి
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అఖిల కుమారి

పొద్దుటూరు పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అఖిల కుమారిని శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహిళా మోర్చా భవిష్యత్ కార్యాచరణ, పట్టణంలో పార్టీ బలోపేతం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. కొత్త అధ్యక్షురాలి నాయకత్వంలో మహిళా మోర్చా కార్యకలాపాలు మరింత చురుకుగా సాగుతాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

18, జులై 2026

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డిపై సీఐడీ దర్యాప్తు
జిల్లా వార్తలు

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డిపై సీఐడీ దర్యాప్తు

టీటీడీ మాజీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డి నియామకంపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైంది. టీటీడీ విజిలెన్స్ 2024 ఆగస్టు ప్రాథమిక నివేదికలో నియామకం నిబంధనలకు విరుద్ధమని పేర్కొనడంతో, నియామక ప్రక్రియ, గోప్య డేటా లీక్, సిమ్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా కొనసాగుతూనే టీటీడీ నుంచి జీతం పొందిన అంశాలపై సీఐడీ సేవా రికార్డులు, జీతాల బిల్లులు, నియామక పత్రాలను పరిశీలిస్తూ విచారణను విస్తరించింది.

16, జులై 2026

ప్రొద్దుటూరు కొత్త డిప్యూటీ  ఎడ్యుకేషన్  ఆఫీసర్ (FAC)గా శివప్రసాద్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు కొత్త డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (FAC)గా శివప్రసాద్

ప్రొద్దుటూరులో కొత్త డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్(FAC)గా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పారదర్శకత, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించినట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సూచనలు అమలైతే ప్రొద్దుటూరు పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, పారదర్శకత మెరుగుపడే అవకాశం ఉందని స్థానిక విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

2, జులై 2026

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు
జాతీయం

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు

తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు.

28, జూన్ 2026

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతిగా మహేష్ దిక్షిత్
జాతీయం

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతిగా మహేష్ దిక్షిత్

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దిక్షిత్‌ను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ నియమించింది. ప్రస్తుత ఐబీ చీఫ్ టపన్ డేకా పదవీకాలం ముగియడంతో ఈ నియామకం జరిగింది. దేశీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైబర్ ముప్పులు వంటి సవాళ్ల నడుమ కొత్త చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో భద్రతా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

26, జూన్ 2026

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ :  25 మంది పరిశీలకుల నియామకం
రాజకీయాలు

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ : 25 మంది పరిశీలకుల నియామకం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు.

23, జూన్ 2026

ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో 13,223 ఉద్యోగుల నియామకం
ఉద్యోగాలు

ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో 13,223 ఉద్యోగుల నియామకం

ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరంలో State Bank of India సహా ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 13,223 మందిని కొత్తగా నియమించుకోగా, మొత్తం సిబ్బంది సంఖ్య 6.28 లక్షలను దాటింది. వీటిలో State Bank of India ఒక్కటే 8,905 ఉద్యోగాలు ఇచ్చి ముందంజలో నిలిచింది. ఈ నియామకాలు శాఖల సేవల విస్తరణ, డిజిటల్ బ్యాంకింగ్, రుణాల పంపిణీ, ఆర్థిక చేర్పు కార్యక్రమాలకు ఊతమివ్వడంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే యువతకు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

12, జూన్ 2026

హెచ్‌సిఏలో అధికార పోరుకు హైకోర్టు బ్రేక్
తెలంగాణ

హెచ్‌సిఏలో అధికార పోరుకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అధ్యక్షుడు అమర్నాథ్ నియామకం చట్టబద్ధం కాదని తేల్చి, ఆ పదవిని రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఓంబుడ్స్మన్ సూచనలు, అసోసియేషన్ నిబంధనలు, BCCI మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన ఈ తీర్పు, HCAలో కొనసాగుతున్న అధికార పోరు, పరిపాలన వివాదాలకు కీలక మలుపుగా భావిస్తున్నారు.

8, జూన్ 2026

నిమ్స్ త డైరెక్టర్‌గా  రాహుల్ దేవ్‌రాజ్ ఎంపిక
తెలంగాణ

నిమ్స్ త డైరెక్టర్‌గా రాహుల్ దేవ్‌రాజ్ ఎంపిక

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కొత్త డైరెక్టర్‌గా ఇప్పటి యూరాలజీ విభాగాధిపతి రాహుల్ దేవ్‌రాజ్‌ను నియమించినట్లు సమాచారం. ఆయన నియామకంతో ఆస్పత్రి పరిపాలన, వైద్య సేవల నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రత్యేక వైద్య విభాగాల బలోపేతం వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

7, జూన్ 2026

డీఎస్సీ నియామకం పూర్తి పారదర్శకం : కోన శశిధర్, ఎస్‌ఎస్‌. రావత్
విద్య

డీఎస్సీ నియామకం పూర్తి పారదర్శకం : కోన శశిధర్, ఎస్‌ఎస్‌. రావత్

డీఎస్సీ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేసి, కేటగిరీ వారీగా పోస్టులు కేటాయించి, మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేశామని తెలిపారు. రిజర్వేషన్ విధానాల సంక్లిష్టత, అవగాహన లోపం వల్లే అనుమానాలు, విమర్శలు వస్తున్నాయని, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

5, జూన్ 2026

జనసేన పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీలను నియమించి, కేడర్ ఆధారిత నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అంకితభావం గల కార్యకర్తల వివరాలు సేకరించి, భవిష్యత్‌లో పార్టీ బాధ్యతల కేటాయింపులు, నిర్మాణ మార్పులపై తుది నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ కమిటీల పనితీరును మార్గనిర్దేశం చేసినట్టు సమాచారం.

4, జూన్ 2026

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం
జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ శీల్‌నాగు, శ్రీచంద్రశేఖర్, సంజీవ్‌ సచ్‌దేవ, అరుణ్‌పళ్లి, సీనియర్‌ న్యాయవాది వి.ఎస్‌.మోహనలు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో జారీైన నియామక ఉత్తర్వుల అనంతరం వీరి బాధ్యతల స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరగా, పెండింగ్‌ కేసుల విచారణకు ఊపందే అవకాశముందని న్యాయవేత్తలు భావిస్తున్నారు.

3, జూన్ 2026

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే
క్రీడలు

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్‌ సాయిరాజ్‌ బహుతులేను బీసీసీఐ నియమించింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సహా దేశీయ స్థాయిలో పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆయనకు ఉన్న విశేష అనుభవం జాతీయ జట్టుకు ఉపయోగపడుతుందని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters