బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పార్లమెంట్‌లో

12 articles

ఖర్గే సభా ప్రాంగణం ‘శుద్ధి’పై ఇర్ఫాన్ ఆగ్రహం: బహిరంగ కుల వివక్షకు కాంగ్రెస్ ఖండన
జిల్లా వార్తలు

ఖర్గే సభా ప్రాంగణం ‘శుద్ధి’పై ఇర్ఫాన్ ఆగ్రహం: బహిరంగ కుల వివక్షకు కాంగ్రెస్ ఖండన

ఉత్తరాఖండ్ హల్ద్వానీ రాంలీలా మైదానంలో మల్లికార్జున ఖర్గే సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ధి చేయడం బహిరంగ కుల వివక్ష, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని, కేసును వెంటనే ఉపసంహరించి కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

1, సెప్టెం 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం
జాతీయం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలుపుతూ, యువత–ప్రభుత్వాల మధ్య విశ్వాసం బలపడితేనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టే ఈ బిల్లు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీస్తుందని ఆశిస్తూ, నీట్‌ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే కొట్టివేయాలని కేంద్రాన్ని కోరారు.

30, జులై 2026

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన
జాతీయం

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది.

30, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి
జాతీయం

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

22, జులై 2026

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ
తెలంగాణ

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ

హైదరాబాద్‌లో శనివారం జరగనున్న జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, విభజన హామీలు, ప్రజా సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో జనసేన ఎంపీలు ఏకైక వైఖరితో, సమన్వయంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

18, జులై 2026

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం
తమిళనాడు

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

17, జులై 2026

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు
జిల్లా వార్తలు

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు

దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లా తన్మయి ప్రతిభ కనబరచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన యువత సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య అంశాలపై చర్చించగా, యువత నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు.

16, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters