బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఫుడ్‌

5 articles

కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్..
నేరాలు

కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్..

కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్‌లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

8, జులై 2026

బద్వేల్‌లో అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు బహిర్గతం
జిల్లా వార్తలు

బద్వేల్‌లో అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు బహిర్గతం

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫుడ్‌ శాఖల సంయుక్త దాడిలో రఫీ రైస్‌ మిల్లు సమీప గోదాములో అక్రమంగా నిల్వ చేసిన 610 బస్తాల రేషన్‌ బియ్యం, ఒక వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించగా, అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు, రవాణా, విక్రయాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత శాఖలు నిర్ణయించాయి.

28, జూన్ 2026

తిరుపతిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు
జిల్లా వార్తలు

తిరుపతిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

తిరుపతి నగరంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి KFC, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే సహా పలు హోటళ్లలో కుళ్లిన మాంసం, చెడిపోయిన ఆహారం, అపరిశుభ్ర నిల్వలను గుర్తించారు. రెండు KFC కేంద్రాలకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించగా, స్వాధీనం చేసిన చెడిపోయిన ఆహారాన్ని అక్కడికక్కడే నాశనం చేశారు. వినియోగదారుల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

20, జూన్ 2026

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో పెట్టుబడిదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా సంస్కరణలు అమలు చేస్తూ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, మెడికల్ టెక్నాలజీ, ఆధునిక పరికరాల తయారీలో అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగానికి ప్రత్యేక విధానాలు, వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్, భూ సమీకరణ వంటి చర్యల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.

15, జూన్ 2026

రోజులు నిల్వ మాంసాహారం, కృత్రిమ రంగుల మిఠాయిలు: ప్రొద్దుటూరులో ఫుడ్‌ సేఫ్టీ విభాగం కఠిన చర్యలు
జిల్లా వార్తలు

రోజులు నిల్వ మాంసాహారం, కృత్రిమ రంగుల మిఠాయిలు: ప్రొద్దుటూరులో ఫుడ్‌ సేఫ్టీ విభాగం కఠిన చర్యలు

కడప జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాహార వంటకాలు, కృత్రిమ రంగులు కలిపిన బిర్యానీ, సాస్‌లు, మిఠాయిల విక్రయం పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఫుడ్ సేఫ్టీ విభాగం గుర్తించింది. 528 ఆహార నమూనాల్లో ప్రమాణాలు పాటించకపోవడంతో పలువురికి నోటీసులు జారీ చేసి, నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కల్తీ ఆహారంపై ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచి, పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters