బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సైనికుల

14 articles

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం

మాజీ సైనికుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2026లోగా www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

6, ఆగ 2026

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి
అంతర్జాతీయం

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది ఆయన తొలి భారత్ పర్యటన కావొచ్చని భావిస్తున్నారు. భారత్ BRICS అధ్యక్ష దేశంగా సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చైనా సహా రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్ పాల్గొనడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

31, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
అంతర్జాతీయం

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

19, జులై 2026

భారత్‌లోకి  యూస్‌ మాజీ సైనికుల చొరబాటు
అంతర్జాతీయం

భారత్‌లోకి యూస్‌ మాజీ సైనికుల చొరబాటు

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (SSB) మరో అమెరికన్‌ను అదుపులోకి తీసుకుంది. మణిపుర్‌లో అమెరికా డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను ఇటీవల భారత సైన్యం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా..

14, జులై 2026

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల వాయిదా.. 2027లో ప్రేక్షకుల ముందుకు?
సినిమా

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల వాయిదా.. 2027లో ప్రేక్షకుల ముందుకు?

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో అపూర్వ లఖియా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మాతృభూమి’ విడుదల మరోసారి అనిశ్చితిలో పడింది. గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ నుంచి 2027కి వాయిదా పడే అవకాశమున్నట్లు సమాచారం, రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాల కారణంగా స్క్రిప్ట్‌ మార్పులు, సన్నివేశాల పునఃచిత్రీకరణపై బృందం ఆలోచిస్తున్నట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

14, జులై 2026

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..
అంతర్జాతీయం

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..

భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

29, జూన్ 2026

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ :  25 మంది పరిశీలకుల నియామకం
రాజకీయాలు

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ : 25 మంది పరిశీలకుల నియామకం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు.

23, జూన్ 2026

ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి
అంతర్జాతీయం

ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి

నైజర్‌ లో ఘోరం జరిగింది. రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సైనిక వైమానిక స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

19, జూన్ 2026

15న ఢిల్లీలో ‘సేన గళం’ సమావేశం
ఆంధ్రప్రదేశ్

15న ఢిల్లీలో ‘సేన గళం’ సమావేశం

ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న ‘సేన గళం’ సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రక్షణ వ్యవస్థ, దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల సమస్యలు వంటి అంశాలపై మాజీ అధికారులు, నిపుణులు, విశ్లేషకులు చర్చించే అవకాశం ఉంది. తేదీ ఖరారైనప్పటికీ వేదిక, సమయాలు, పాల్గొనబోయే ప్రముఖుల వివరాలపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

11, జూన్ 2026

నెల్లూరు జిల్లా జనసేన కమిటీల రద్దు: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
రాజకీయాలు

నెల్లూరు జిల్లా జనసేన కమిటీల రద్దు: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రమశిక్షణ లోపాలు, నాయకుల మధ్య విభేదాలు, పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహారాల కారణంగా జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని జనసేన కమిటీలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రద్దు చేశారు. కొత్త కమిటీలు ఏర్పడే వరకు నెల్లూరు జిల్లా వ్యవహారాలను జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని, క్రమశిక్షణపై రాజీ పడబోమనే సంకేతంగా ఈ నిర్ణయాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters