బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సంభవించే

6 articles

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..
వాతావరణం

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించాయి. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచించారు.

21, జులై 2026

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక
జాతీయం

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

Reserve Bank of India గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరంగా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైతే ఆర్బీఐ తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

17, జులై 2026

దేశమంతా నైరుతి విస్తరణ దశలో వర్షాల ప్రభావం తీవ్రం
వాతావరణం

దేశమంతా నైరుతి విస్తరణ దశలో వర్షాల ప్రభావం తీవ్రం

నైరుతి మాన్సూన్ విస్తరణ దశలోకి ప్రవేశించగా, మధ్యప్రదేశ్‌పై ఉన్న అల్పపీడనం ప్రభావంతో మధ్యభారతం నుంచి దక్షిణ దిశగా వర్షాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు విస్తృతంగా, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

7, జులై 2026

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌
అంతర్జాతీయం

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌

వెనెజువెలా భూకంపాల ధాటికి చిగురుటాకులా వణికింది. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

25, జూన్ 2026

ఏపీలో రేపు పిడుగులతో భారీ వర్షాలు :  APSDMA హెచ్చరిక
వాతావరణం

ఏపీలో రేపు పిడుగులతో భారీ వర్షాలు : APSDMA హెచ్చరిక

రేపు ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు తదితర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అదే సమయంలో అనేక జిల్లాల్లో 40–42 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో, పిడుగులు, ఈదురుగాలులు, వేడి తీవ్రత నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

10, జూన్ 2026

పట్టించుకోకపోతే ప్రమాదం: కేసీ ప్రధాన కాల్వ కట్టపై రైతుల ఆందోళన
జిల్లా వార్తలు

పట్టించుకోకపోతే ప్రమాదం: కేసీ ప్రధాన కాల్వ కట్టపై రైతుల ఆందోళన

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్‌.లింగందిన్నె సమీపంలోని కేసీ ప్రధాన కాల్వ కట్ట దెబ్బతిని, గుంతలు, చీలికలు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర కట్ట మార్గం ప్రమాదకరంగా మారి, వాహనాలు ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొనడంతో పాటు కాల్వకు, సాగునీటి సరఫరాకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. కట్టను పటిష్ఠపరచేందుకు నిధులు మంజూరు చేసి, శాస్త్రీయంగా మరమ్మతులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters