బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సంస్థకు

10 articles

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్
జాతీయం

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు.

5, ఆగ 2026

‘శ్రీ శ్రీ’లో తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ విడుదల.. రొమాంటిక్ ఫీల్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంట
సినిమా

‘శ్రీ శ్రీ’లో తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ విడుదల.. రొమాంటిక్ ఫీల్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంట

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్-ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’లో తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను చిత్రబృందం విడుదల చేసింది. రైల్వే స్టేషన్ నేపథ్యంలో తొలి చూపులో ప్రేమలో పడే అనుభూతిని సున్నితంగా చూపించిన ఈ మెలోడీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, శ్రీరామ్ సాహిత్యం, కపిల్ కపిలన్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

28, జులై 2026

RAW NTR సంస్థ కార్యకలాపాలకు ఎన్టీఆర్‌కి సంబంధం లేదు: కార్యాలయం స్పష్టం
సినిమా

RAW NTR సంస్థ కార్యకలాపాలకు ఎన్టీఆర్‌కి సంబంధం లేదు: కార్యాలయం స్పష్టం

నటుడు ఎన్టీఆర్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థకు తనతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని, ఆయన సేవా కార్యక్రమాల సమాచారం కేవలం వ్యక్తిగతంగా లేదా అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ చిత్రంతో బిజీగా ఉండగా, తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కార్తికేయుని కథాంశంతో మరో భారీ చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

14, జులై 2026

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!
జాతీయం

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్‌- ఇ- తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పేరును అధికారికంగా చేర్చింది.

6, జులై 2026

ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్‌
జాతీయం

ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు బాంబు బెదిరింపు వచ్చింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది.

2, జులై 2026

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు
జాతీయం

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు

పుర్బా మిద్నాపూర్‌లోని హల్దియా పెట్రోకెమికల్స్‌కు చెందిన నాఫ్తా పైప్‌లైన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి 20 మంది గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ప్రభావంతో హల్దియా మున్సిపాలిటీ 13వ వార్డులో ఇళ్లకు, నిర్మాణాలకు నష్టం జరిగి, రైల్వే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నాఫ్తా చోరీ ప్రయత్నం సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ, సాంకేతిక నిపుణులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, జూన్ 2026

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..
బిజినెస్

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..

బ్రిటన్‌ సంస్థ రోల్స్‌ రాయిస్‌ భారత్‌లో పౌర విమానాల ఇంజిన్‌ల కోసం ఎంఆర్‌ఓ కేంద్రం, ‘ఏరో గ్యాస్‌ టర్బైన్‌ కాంప్లెక్స్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఎయిరిండియా, ఇండిగో ఆర్డర్లతో ఇంజిన్‌ సపోర్ట్‌ సేవల అవసరం పెరగడంతో పాటు, రక్షణ, అణుశక్తి రంగాల్లో కూడా పెట్టుబడులు, స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల తయారీ అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రణాళికలు అమలు అయితే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 10,000కు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.

14, జూన్ 2026

ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్‌ నోటీసులు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్‌ నోటీసులు

గోదావరి నదిలో ప్రమాదకర రసాయనాల వల్ల పెరుగుతున్న కాలుష్యంపై ఆంధ్రా పేపర్ మిల్స్‌ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో పాటు గోదావరి తీర పర్యవేక్షణలో విఫలమైన రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశించి, పుష్కరాల దృష్ట్యా కాలుష్య నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

8, జూన్ 2026

రీవాల్యూయేషన్‌ మళ్ళీ అదే సంస్థకు   కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌కే – సీబీఎస్ఈ నిర్ణయం
విద్య

రీవాల్యూయేషన్‌ మళ్ళీ అదే సంస్థకు కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌కే – సీబీఎస్ఈ నిర్ణయం

సీబీఎస్ఈ రీవాల్యూయేషన్‌ జవాబు పత్రాల స్కానింగ్‌ బాధ్యతను కూడా వివాదాస్పద సంస్థ అయిన కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌కే కొనసాగించాలని నిర్ణయించింది. స్కానింగ్‌లో 40 కోట్ల పేజీల్లో కేవలం 30 వేల పేజీలకే సమస్య వచ్చిందని, రీవాల్యూయేషన్‌లో అవే పేజీలను మళ్లీ స్కాన్‌ చేస్తామని ఐఐటీ అధికారి తెలిపారు. సైబర్‌ దాడుల యత్నాల నేపథ్యంలో ఓఎస్ఎం డేటాను కోఎంప్ట్‌ సర్వర్ల నుంచి సీబీఎస్ఈ సర్వర్లకు మార్చి, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ మద్రాస్‌ నిపుణుల సహకారంతో భద్రతను బలోపేతం చేస్తున్నారు.

7, జూన్ 2026

‘డాన్‌ 3’ నుంచి వైదొలిగిన రణ్‌వీర్‌పై నిషేధం… FWICEకు లీగల్‌ నోటీసు
బాలీవుడ్

‘డాన్‌ 3’ నుంచి వైదొలిగిన రణ్‌వీర్‌పై నిషేధం… FWICEకు లీగల్‌ నోటీసు

‘డాన్‌ 3’ నుంచి వైదొలిగిన నేపథ్యంలో నిర్మాతలకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం విధించిన FWICEకు, రణ్‌వీర్‌ లీగల్‌ నోటీసు పంపారు. తమకు నోటీసులు అందినట్టు FWICE చీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌ ధృవీకరించగా, ఈ వివాదంపై ముంబయిలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడంతో కేసు దిశపై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters