బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సువేందు

5 articles

సీఎం సువేందును కట్టడి చేయండి..   : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి
జాతీయం

సీఎం సువేందును కట్టడి చేయండి.. : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యలు, నిర్ణయాలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బంగ్లాదేశ్ బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను నియంత్రించాలని భారత్‌ను కోరుతూ, ఇరుదేశాల సున్నిత సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

25, జూన్ 2026

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ
జాతీయం

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ

బెంగాల్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, గత ప్రభుత్వాల పాలనలో బందీగా ఉన్న బెంగాల్‌ ఇప్పుడు సంకెళ్ల నుంచి బయటపడిందని, సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించారని, భారత్–బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

20, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

బెంగాల్‌లో సువేందు దూకుడు.. 2,981 అక్రమ బెంగాల్ వలసదారుల ఏరివేత!
జాతీయం

బెంగాల్‌లో సువేందు దూకుడు.. 2,981 అక్రమ బెంగాల్ వలసదారుల ఏరివేత!

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ సరిహద్దు అవుట్‌పోస్ట్‌ల ద్వారా 2,981 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. అక్రమ వలసల నియంత్రణ, సరిహద్దు భద్రత బలోపేతం కోసం Border Security Force, రాష్ట్ర పోలీసులతో కలిసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, నకిలీ పత్రాలతో రాష్ట్రంలో స్థిరపడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రత్యేక దళాలు, దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి.

11, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters