బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వందనం’

6 articles

కర్నూలులో ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసు ఛేదనపై అభినందనలు
జిల్లా వార్తలు

కర్నూలులో ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసు ఛేదనపై అభినందనలు

కర్నూలు ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసులో నిందితులను అరెస్టు చేసి, నగదు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ పోలీసులను వైఎస్సార్సీపీ నాయకత్వం అభినందించింది. బాధితుల నగదు పూర్తిగా రికవరీ చేసి న్యాయం చేయాలని నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ కోరుతూ, ఉచిత సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాల పేరుతో ఆధార్, బయోమెట్రిక్, బ్యాంకు వివరాలు ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

30, జులై 2026

‘పిల్లలను చదివించే.. ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి నారా లోకేశ్
రాజకీయాలు

‘పిల్లలను చదివించే.. ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి నారా లోకేశ్

ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా ఎక్స్‌ వేదికగా మంత్రి స్పందించారు.

22, జులై 2026

22 నుంచి ‘తల్లికి వందనం’ నిధుల జమ
రాజకీయాలు

22 నుంచి ‘తల్లికి వందనం’ నిధుల జమ

రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెల 22 నుంచి నిధుల జమ ప్రారంభం కానుంది. జూలై 22లోగా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, మిగిలిన వారికి అడ్మిషన్లు, వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆగస్టులో నిధులు జమ చేయనుంది.

17, జులై 2026

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’
ఆంధ్రప్రదేశ్

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

17, జూన్ 2026

‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు సిద్ధం… ఆధార్‌తోనే అర్హత చెక్ చేసుకునే సౌకర్యం
ఆంధ్రప్రదేశ్

‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు సిద్ధం… ఆధార్‌తోనే అర్హత చెక్ చేసుకునే సౌకర్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల విడుదలకు సన్నాహాలు పూర్తి చేసి, ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో లబ్ధిదారుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి రూ.15 వేలలో రూ.13 వేల్ని తల్లిదండ్రుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. ఆధార్ ఆధారంగా ఆన్‌లైన్, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా ఆఫ్‌లైన్ విధానంలో అర్హతను ముందుగానే చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు.

16, జూన్ 2026

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ విద్యా సంవత్సరానికి నిధుల జమ తేదీ జూన్ 12 నుంచి వాయిదా పడింది. దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారుల అర్హతలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నందున ఈ ఆలస్యం ఏర్పడింది. తాజా ప్రణాళిక ప్రకారం జూన్ 19న లేదా ఆ తేదీకి సమీపంలో నిధులు జమ చేసే అవకాశముండగా, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాకే ప్రభుత్వం తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters