బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అసెంబ్లీలో

7 articles

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..   ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..
జాతీయం

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

9, జులై 2026

33 % రిజర్వేషన్ అమలైతే..  ఏపీలో ఆ సీట్లు వారికే..
రాజకీయాలు

33 % రిజర్వేషన్ అమలైతే.. ఏపీలో ఆ సీట్లు వారికే..

రాష్ట్రంలో 33 % మహిళా రిజర్వేషన్ అమలైతే రాజకీయంగా కీలకమైన పలు అసెంబ్లీ నియోజక వర్గాలు మహిళలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నన్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది.

29, జూన్ 2026

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం
తమిళనాడు

తమిళనాడులో అవినీతికి తావులేదు, రాజీ ఉండదు: అసెంబ్లీలో సీఎం విజయ్ స్పష్టం

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ అవినీతికి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని, ప్రజాధన పరిరక్షణలో రాజకీయ రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలన, సమాచార సాంకేతికత ఆధారిత సంస్కరణల ద్వారా అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉందని, దీనిని తట్టుకోలేక ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

23, జూన్ 2026

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
తమిళనాడు

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

19, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters