బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అయోధ్య

14 articles

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
నేరాలు

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!

అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో బాంబు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పత్రం లభించడం కలకలం రేపింది.

2, ఆగ 2026

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు..   రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్
జాతీయం

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌ వివాదానికి దారి తీసింది. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ప్రత్యేక స్కిట్ వేశారు.

1, ఆగ 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
జాతీయం

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

27, జులై 2026

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?
జాతీయం

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కాబట్టి ఈసారి హాట్‌హాట్‌గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

17, జులై 2026

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు
జాతీయం

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్‌ సీసీటీవీ ఆధారాలతో కీలక వివరాలు బయటపెట్టింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు లెక్కింపు బాధ్యతలు చూసిన కొంతమంది సిబ్బంది దాదాపు 70 సార్లు నగదు, నగలను అపహరించినట్టు, భద్రతా వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. అవినాష్‌ శుక్లా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌ సహా ఆరుగురికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించడంతో, గత ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్‌ చేస్తూ ప్రభుత్వం తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.

7, జులై 2026

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి   : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
రాజకీయాలు

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయోధ్య అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పోలీసుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు దళిత హోదా అంశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు.

7, జులై 2026

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు..   దొంగిలించిన డబ్బుతో జల్సాలు
జాతీయం

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో జల్సాలు

అయోధ్య రామ మందిరానికి వచ్చిన కానుకల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

6, జులై 2026

అయోధ్య లోనే కాదు.. బద్రీనాథ్‌‌లోనూ దొంగలు పడ్డారు..  విచారణకు ఆదేశం
జాతీయం

అయోధ్య లోనే కాదు.. బద్రీనాథ్‌‌లోనూ దొంగలు పడ్డారు.. విచారణకు ఆదేశం

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బద్రీనాథ్‌ ధామ్‌లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్‌ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

4, జులై 2026

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం..   125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా
జాతీయం

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. 125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా

అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది.

2, జులై 2026

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ
జాతీయం

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి గురయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

29, జూన్ 2026

అయోధ్య విరాళాల వివాదంలో కీలక మలుపు..   ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
జాతీయం

అయోధ్య విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

26, జూన్ 2026

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు!
జాతీయం

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి అందిన విరాళాలు, వచ్చిన కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తాజా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

18, జూన్ 2026

అయోధ్య రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
భక్తి

అయోధ్య రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన ‘మియాజాకి మామిడి’ని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. “ఎగ్ ఆఫ్ ది సన్” (Egg of the Sun)గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన మామిడి పండు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.

17, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters