బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భారతి

10 articles

ప్రొద్దుటూరులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరులో రజకవాడ అంగన్‌వాడీ కేంద్రంలో SIRDS ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లిపాల ప్రాధాన్యత, శిశు ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై తల్లులకు, మహిళలకు సూచనలు ఇచ్చారు. వైద్య నిపుణులు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం, రెండేళ్ల వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

7, ఆగ 2026

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ
జిల్లా వార్తలు

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ

కడపలోని జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా నిలిపివేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష్యతో వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలపై ఇలాంటి ఒత్తిడి తంతులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల వాతావరణానికి హానికరమని, రాజకీయ భేదాభిప్రాయాలను వ్యాపార రంగంతో ముడిపెట్టడం వల్ల పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

7, ఆగ 2026

వినియోగదారుల కోసం కొత్త  Airtel వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు
బిజినెస్

వినియోగదారుల కోసం కొత్త Airtel వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 365 రోజుల వ్యాలిడిటీతో నాలుగు వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. కాల్స్ మాత్రమే అవసరమైన వారికి రూ.1,849, తక్కువ డేటా వినియోగించే వారికి రోజుకు 1GBతో రూ.2,249, స్ట్రీమింగ్, వీడియో కాల్స్ కోసం రోజుకు 2GBతో రూ.2,999, హెవీ డేటా యూజర్లకు రోజుకు 2.5GBతో రూ.3,999 ప్లాన్‌లు అందుబాటులో ఉండి, ఏడాది పాటు నిరంతర కాల్స్, డేటా, SMS సేవలను కల్పిస్తున్నాయి.

2, ఆగ 2026

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి
నేరాలు

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీప గోదావరిలో చేపల వేటకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఎటపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గ్రామం అంతా శోకసంద్రంగా మారి, భవిష్యత్తులో గోదావరిలో చేపల వేటకు భద్రతా మార్గదర్శకాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

18, జులై 2026

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు
నేరాలు

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు

కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపులు ఓ నిండు సంసారంలో ఘోర విషాదాన్ని నింపాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఇంట్లో తల్లితో పాటు ఇద్దరు పసిపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

14, జులై 2026

పల్నాడులో ఘోరం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య
నేరాలు

పల్నాడులో ఘోరం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనంతరం తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

14, జులై 2026

విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్‌లో నాసిరకం అన్నం కలకలం
జిల్లా వార్తలు

విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్‌లో నాసిరకం అన్నం కలకలం

కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులకు పురుగులు ఉన్న నాసిరకం బియ్యం వడ్డించిన ఘటనపై కలకలం రేగింది. విద్యార్థుల ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ శాఖ అధికారులు దాడి చేసి సుమారు 200 కిలోల బియ్యాన్ని సీజ్ చేసి, ఇతర ఆహార పదార్థాల నమూనాలను చెన్నై ప్రయోగశాలకు పంపించారు. కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తుండగా, ఈ ఘటనతో హాస్టల్ ఆహార నాణ్యత, పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

13, జులై 2026

నిర్మాతగా మారిన స్కూల్ ప్రిన్సిపల్
జిల్లా వార్తలు

నిర్మాతగా మారిన స్కూల్ ప్రిన్సిపల్

మదనపల్లె విజయభారతి స్కూల్ ప్రిన్సిపల్ నిశ్చితాసేతు నిర్మాతగా మారి ‘హనుమత్ సుందరకాండ’ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజయభారతిఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై, హనుమాన్ పాత్ర ఆధారంగా రూపొందించిన సన్నివేశాలు భక్తి భావాన్ని రేకెత్తించాయని ప్రశంసించారు. వచ్చే వినాయక చవితి సందర్భంగా ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది.

5, జులై 2026

ఎయిర్టెల్ ఇండియా ఛైర్మెన్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

ఎయిర్టెల్ ఇండియా ఛైర్మెన్ తో చంద్రబాబు భేటీ

అమరావతిలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు కనెక్టివిటీ పెంపుపై ప్రభుత్వం, Bharti Enterprises వ్యవస్థాపకుడు Sunil Bharti Mittal మధ్య విస్తృత చర్చ జరిగింది. లాస్ట్ మైల్ ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీ విస్తరణ, డేటా సెంటర్ల పెట్టుబడులు, సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అవకాశాలు, మొబైల్ సేవల సంస్థలకు Ease of Doing Business మెరుగుదలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.

28, జూన్ 2026

దర్శకుడు భారతి రాజా కు నివాళులర్పించిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు

దర్శకుడు భారతి రాజా కు నివాళులర్పించిన తమిళనాడు సీఎం విజయ్

ప్రముఖ దర్శకుడు భారతి రాజా మృతికి తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలోని ఆయన భౌతిక కాయానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామీణ నేపథ్య కథలను సహజంగా చూపించిన దర్శకుడిగా ఆయనకు సినీ వర్గాలు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters