బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భూమిపూజ

7 articles

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ
జిల్లా వార్తలు

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో పశుపాలకులకు మెరుగైన సేవలు అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో నూతన పశువైద్య ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పశుపోషణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు.

3, ఆగ 2026

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌
రాజకీయాలు

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌

రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్నామని చెప్పారు.

15, జులై 2026

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ
జిల్లా వార్తలు

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని రాచనపల్లిలో మడకశిర బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.790 కోట్ల వ్యయంతో 71 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పనులు పూర్తయ్యాక కాలువ నీటి వహన సామర్థ్యం పెరిగి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో తాగునీటి, సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

13, జులై 2026

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణకు శ్రీకారం
జిల్లా వార్తలు

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణకు శ్రీకారం

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులకు రాచపల్లి వద్ద భూమిపూజ నిర్వహించారు. మడకశిర నుంచి రాచపల్లి వరకు సుమారు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా కాలువ సామర్థ్యం పెరిగి, మరిన్ని గ్రామాల రైతులకు అదనపు సాగునీటి సదుపాయాలు లభించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

12, జులై 2026

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని, కొత్త ప్రాజెక్టుతో కుప్పం పట్టణం, పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

4, జులై 2026

ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు లోకేశ్‌ భూమిపూజ
భక్తి

ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు లోకేశ్‌ భూమిపూజ

గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ (పునరుద్ధరణ) పనులకు మంత్రి నారా లోకేశ్‌ భూమి పూజ చేశారు.

3, జులై 2026

చిత్తూరులో హీరో మోటార్స్‌ జీపీసీ–2.0: రూ.750 కోట్ల పెట్టుబడి, 4 వేల మందికి ఉపాధి
జిల్లా వార్తలు

చిత్తూరులో హీరో మోటార్స్‌ జీపీసీ–2.0: రూ.750 కోట్ల పెట్టుబడి, 4 వేల మందికి ఉపాధి

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌–2.0కు రూ.750 కోట్ల పెట్టుబడితో జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత సుమారు 4 వేల మందికి ఉద్యోగాలు కలుగనున్నాయి. పారిశ్రామికాభివృద్ధి, స్థానిక యువత ఉపాధి పెంపుకు ఈ ప్రాజెక్టు కీలకమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

30, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters