బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎగుమతి

6 articles

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా వార్తలు

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని, సింగిల్ విండో ద్వారా దరఖాస్తులను త్వరగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, https://companies.apedb.in/company-login పోర్టల్ ద్వారా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో నేరుగా కమ్యూనికేషన్ కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

8, ఆగ 2026

ఖర్గ్ ద్వీపం స్వాధీనమే ట్రంప్‌ లక్ష్యం!
అంతర్జాతీయం

ఖర్గ్ ద్వీపం స్వాధీనమే ట్రంప్‌ లక్ష్యం!

పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పక్కనపడిపోయింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సిచువేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

16, జులై 2026

బాల్టిక్‌ పోర్టులపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు
అంతర్జాతీయం

బాల్టిక్‌ పోర్టులపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు

బాల్టిక్‌ సముద్రంలోని వైసోట్స్క్‌, ఉస్ట్‌-లుగా ఓడరేవులపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలు నష్టపోయాయి. భారత్‌కు రష్యా నుంచి వచ్చే చమురులో 60-70 శాతం ఈ మార్గం ద్వారానే రావడంతో, ఇలాంటి దాడులు కొనసాగితే భారత్‌తో పాటు ఇతర దిగుమతి దేశాలకు చమురు సరఫరా, ధరల పరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

6, జులై 2026

టేబుల్‌ మామిడి బంగారు పంట: చిత్తూరు నుంచి 17 వేల టన్నుల ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
వ్యవసాయం

టేబుల్‌ మామిడి బంగారు పంట: చిత్తూరు నుంచి 17 వేల టన్నుల ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

చిత్తూరు జిల్లాలో టేబుల్‌ రకాల మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగి, రోజుకు 750–1,000 టన్నుల బేనీషా మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ఇప్పటివరకు 15–17 వేల టన్నుల టేబుల్‌ మామిడి ఎగుమతి కాగా, ధరలు మెరుగ్గా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూలై మధ్య వరకు సీజన్‌ కొనసాగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మండీ యజమానులు అంచనా వేస్తున్నారు.

26, జూన్ 2026

భారత ఎండు మిర్చిపై చైనా నిషేధం…
వ్యవసాయం

భారత ఎండు మిర్చిపై చైనా నిషేధం…

చైనా ప్రభుత్వం భారత ఎండు మిర్చి దిగుమతులపై మిథామిడోపాస్ అనే హానికర రసాయనం ఆనవాళ్లను కారణంగా చూపుతూ నిషేధం విధించడంతో భారత ఎగుమతిదారులు, రైతులకు భారీ దెబ్బ తగిలింది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు 2.36 లక్షల టన్నుల ఎండు మిర్చి ఎగుమతి కాగా, ప్రస్తుత ఆంక్షలతో గిట్టుబాటు ధరలు పడిపోవచ్చని, ప్రత్యామ్నాయ మార్కెట్లు, కఠిన నాణ్యతా నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

12, జూన్ 2026

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి
బిజినెస్

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి

భారత్–ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం అమలుతో భారతీయ ఎగుమతిదారులకు ఒమన

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters