బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎరువులు

8 articles

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం
జిల్లా వార్తలు

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం

ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. DBT, APAIMS 2.0 విధానాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందించడంతో పాటు ఎల్ నినో ప్రభావ నివారణపై రైతుల అవగాహన కోసం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసి, మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

ఎండలతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న రైతులు ఆందోళనలో
జిల్లా వార్తలు

ఎండలతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న రైతులు ఆందోళనలో

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వర్షాభావం తీవ్రతరం కావడంతో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో ఖరీఫ్ పత్తి, కంది, వేరుశెనగ పంటలు మొలక దశలోనే ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు ఆర్థిక, మానసిక ఒత్తిడిలో నిలిచిపోయి, తక్షణ వర్షాలు, ప్రభుత్వ సహాయం, నష్టపరిహారం కోసం ప్రభుత్వం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

15, జులై 2026

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సబ్సిడీ వేరుశనగ విత్తనాలు, ఎరువులు సమయానికి, తగిన మోతాదులో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక, పారదర్శక పంపిణీ, గ్రామ స్థాయిలో సమస్యల గుర్తింపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

30, జూన్ 2026

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

29, జూన్ 2026

రాయలసీమలో అవకాడో సాగుతో కడప రైతుకు భారీ లాభాలు
వ్యవసాయం

రాయలసీమలో అవకాడో సాగుతో కడప రైతుకు భారీ లాభాలు

కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన యువ రైతు కర్ణవరదారెడ్డి, కూర్గ్ నుంచి తెప్పించిన మొక్కలతో రెండు ఎకరాల్లో అవకాడో సాగు చేసి ఎకరాకు సుమారు 5 టన్నుల దిగుబడి సాధించి, కిలోకు 100 రూపాయల ధరకు అమ్ముతూ ఎకరాకు దాదాపు 5 లక్షల ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. రాయలసీమ ఎండల మధ్య బిందు సేద్యం, సేంద్రీయ ఎరువులతో సాధించిన ఈ విజయం స్థానిక రైతులకు కొత్త పంటల వైపు దారితీసే ఉదాహరణగా నిలుస్తోంది.

25, జూన్ 2026

పైసా పెట్టుబడి లేకుండానే.. కోట్ల రూపాయల దోపిడీ
జిల్లా వార్తలు

పైసా పెట్టుబడి లేకుండానే.. కోట్ల రూపాయల దోపిడీ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మామిడి రైతులను వ్యాపారులు తరుగు, కమీషన్‌ పేర్లతో భారీగా దోచుకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంట ఉత్పత్తులపై తరుగు నిషేధం, కేవలం 4 శాతం కమీషన్‌ మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉన్నా, టన్నుకు అదనపు తరుగు, అమ్మకాలపై 10 శాతం కమీషన్‌ వసూలు చేస్తూ ఏటా సుమారు రూ.37.50 కోట్లు వ్యాపారుల జేబుల్లోకి వెళ్తుండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కక తీవ్ర నష్టాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8, జూన్ 2026

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగు ప్రోత్సాహానికి రూ.62.20 కోట్ల సబ్సిడీ కేటాయించి, 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలు అందజేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనం కల్పించగా, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, అధిక దిగుబడులే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

3, జూన్ 2026

ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోడంతో రాయలసీమ రైతులకు పెరుగుతున్న ఇబ్బందులు
రాజకీయాలు

ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోడంతో రాయలసీమ రైతులకు పెరుగుతున్న ఇబ్బందులు

కర్నూలు: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేయడానికి రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువులు, ఇంధనం, కూలి తదితర ఇన్పుట్ వ్యయాలు భారీగా పెరగడం, దిగుబడిపై అనిశ్చితి నెలకొనడం వల్ల సాగు చేయ

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters