బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గౌడ్

8 articles

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు
తెలంగాణ

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు

Congress పార్టీకి చెందిన MLA Prakash Goud కుటుంబంలో లవ్ మ్యారేజ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రేమ వివాహానికి సిద్ధమైన తనపై తండ్రి పంపిన వ్యక్తులు దాడి చేశారని, తండ్రి Prakash Goud నుంచి ప్రాణహాని ఉందని కుమారుడు ఆరోపిస్తూ, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను కోరాడు. ఈ ఆరోపణలపై MLA Prakash Goud స్పందన ఇంకా వెలువడలేదు.

6, ఆగ 2026

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి
రాజకీయాలు

డోన్ నియోజకవర్గంలో తొలి బూత్‌గా లక్ష్యసాధన: 9 రోజుల్లోనే 100 శాతం పూర్తి

డోన్ నియోజకవర్గంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా యూనిట్ 26 పరిధిలోని 85వ బూత్ కేవలం తొమ్మిది రోజుల్లోనే 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి తొలి బూత్‌గా నిలిచింది. బూత్ ఇన్‌చార్జ్ రహంతుల్లా, యూనిట్ ఇన్‌చార్జ్ ప్రకాష్ గౌడ్‌లను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో ఇతర బూత్‌లు కూడా నిర్ణీత సమయంలో లక్ష్యాలను సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

5, ఆగ 2026

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్
తెలంగాణ

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఇజ్రాయెల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.51 లక్షలు వసూలు చేసిన అనుపురపు శ్రీనివాస్ గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారిక అనుమతి పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలని, అనుమానాస్పద ఏజెంట్లను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

24, జులై 2026

కడప–కర్నూలు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు
జిల్లా వార్తలు

కడప–కర్నూలు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు

కడప–కర్నూలు జట్ల మధ్య కేవోఆర్‌ఎం మైదానంలో జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. కడప బౌలర్లలో నాగ కుల్లాయప్ప 5 వికెట్లు, శివశంకర్‌ 4 వికెట్లు తీస్తే, కర్నూలు జట్టు 218 పరుగులకే ఆలౌట్‌ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కడప జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేయడంతో రెండో రోజు వారి బ్యాటింగ్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది.

20, జులై 2026

లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ సంచలనం..
క్రికెట్

లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ సంచలనం..

లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల అధికారిక టెస్ట్‌లో యువ పేసర్ క్రాంతి గౌడ్ 5/37తో చారిత్రాత్మక ప్రదర్శన చేసి, ఏ ఫార్మాట్‌లోనైనా లార్డ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 22 సంవత్సరాల 333 రోజుల వయసులో ఈ ఘనత సాధించి, జులన్ గోస్వామి సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టిన క్రాంతి, ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆల్ అవుట్ చేసి, భారత్‌కు 269 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేసింది.

12, జులై 2026

టీజీ20లో అగ్రస్థానంలో ఈ ఛాంపియన్స్‌ – మెదక్‌ ఫాల్కన్స్‌పై హ్యాట్రిక్‌ లక్ష్యం
క్రికెట్

టీజీ20లో అగ్రస్థానంలో ఈ ఛాంపియన్స్‌ – మెదక్‌ ఫాల్కన్స్‌పై హ్యాట్రిక్‌ లక్ష్యం

టీజీ20 లీగ్‌లో వరుసగా రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉన్న Hyderabad E Champions శనివారం Medak Falcons‌పై హ్యాట్రిక్‌ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి, సాయివికాస్‌ రెడ్డి, ప్రణవ్‌ వర్మల ఫామ్‌ జట్టుకు బలం కాగా, యశ్వీర్‌ గౌడ్‌ భారత్‌ Under-19 జట్టుకు చేరడంతో అతని లోటు తీరుస్తుందో లేదో చూడాలి. వరుస పరాజయాలతో ఉన్న Medak Falcons‌కు ఈ మ్యాచ్‌ పెద్ద సవాలుగా మారింది.

27, జూన్ 2026

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు
రాజకీయాలు

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైరల్ అయిన ఆడియో క్లిప్ నేపథ్యంలో సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఇదే సమయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు, పరస్పర ఆరోపణలు ముదురగా, గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.

13, జూన్ 2026

టీజీ20 లీగ్‌ ఆటగాళ్ల వేలం పూర్తి..
క్రికెట్

టీజీ20 లీగ్‌ ఆటగాళ్ల వేలం పూర్తి..

హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న TG20 లీగ్‌లో ఆటగాళ్ల వేలం పూర్తయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఆక్షన్‌లో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా, ఉషోదయ ఎంట్రప్రెస్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు రూ.58.95 లక్షలు వెచ్చించి 20 మందిని తీసుకుంది. ఈ జట్టులో అజైదేవ్ గౌడ్ , అభిరత్ రెడ్డి లకు చెరో రూ.11 లక్షలతో అత్యధిక ధర లభించగా, త్వరలో ఇతర జట్ల జాబితాలు, మ్యాచ్‌ల షెడ్యూల్‌ను HCA ప్రకటించనుంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters