బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కింజరాపు

5 articles

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం   : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
రాజకీయాలు

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్

విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు.

16, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

29, జూన్ 2026

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ పాలనను ప్రజావ్యతిరేకం, రాక్షస పాలనగా అభివర్ణిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీ రాజకీయాలకు చరమగీతం పాడారని అన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

4, జూన్ 2026

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగు ప్రోత్సాహానికి రూ.62.20 కోట్ల సబ్సిడీ కేటాయించి, 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలు అందజేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనం కల్పించగా, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, అధిక దిగుబడులే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters