బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నరేంద్రమోదీ

11 articles

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2, ఆగ 2026

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు
జాతీయం

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.

31, జులై 2026

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
జాతీయం

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

30, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ  ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ
రాజకీయాలు

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవార ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు.

22, జులై 2026

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ
జాతీయం

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన స్వదేశీ ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతంగా ప్రయోగం కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా స్కైరూట్‌ వ్యవస్థాపకులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, లక్ష్యాలను ముందుగానే సాధించారని అభినందిస్తూ, ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం, స్వదేశీ సాంకేతికతకు కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు.

18, జులై 2026

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయం

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది.

17, జులై 2026

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి
తెలంగాణ

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట ‘మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.

15, జూన్ 2026

ఎన్డీయే వచ్చాక ప్రజల్లో నమ్మకం : ప్రధాని మోదీ
జాతీయం

ఎన్డీయే వచ్చాక ప్రజల్లో నమ్మకం : ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, తక్కువ వృద్ధిరేటుకు ఆ పార్టీనే కారణమని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఎన్డీఏ అవినీతి రహిత, స్థిరమైన పాలనతో అభివృద్ధిని వేగవంతం చేసి, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడంతో పాటు డిజిటల్‌ పేమెంట్లు, మేడ్‌ ఇన్‌ ఇండియా, అణుఇంధన, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నదని ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సులో ఆయన పేర్కొన్నారు.

10, జూన్ 2026

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు
జాతీయం

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వం విజయాలు, దేశ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్

జూన్ 10న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, కేంద్రం–రాష్ట్రాల సమన్వయం, ఎన్డీఏ భవిష్యత్తు వ్యూహాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, రాష్ట్ర విభజన హామీల అమలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters