బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పార్టీలో

15 articles

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
జిల్లా వార్తలు

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ శక్తి పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని పార్టీ నేతలు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

19, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

4, జులై 2026

కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనం? :  సానుకూలంగా సాగుతున్న చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనం? : సానుకూలంగా సాగుతున్న చర్చలు

శరద్ పవార్‌(85)కు చెందిన ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.

1, జులై 2026

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ :  25 మంది పరిశీలకుల నియామకం
రాజకీయాలు

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ : 25 మంది పరిశీలకుల నియామకం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు.

23, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై… టీడీపీలోకి 60 కుటుంబాలు
జిల్లా వార్తలు

వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై… టీడీపీలోకి 60 కుటుంబాలు

రుద్రవరం మండలం చిలకలూరు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై అసంతృప్తి ఈ మార్పుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరిక గ్రామం, మండల స్థాయి రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే పరిణామంగా భావించబడుతోంది.

20, జూన్ 2026

ఉనికి కోసమే వైకాపా పాకులాట: తెదేపా జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు
జిల్లా వార్తలు

ఉనికి కోసమే వైకాపా పాకులాట: తెదేపా జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నందున, ఉనికి కోసం వైకాపా అసత్య ప్రచారం, పాకులాటలకు దిగుతోందని తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 25 నుంచి 45 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నియమావళి ఉల్లంఘనకు ముగ్గురు కార్యకర్తలకు తాఖీదులు జారీ చేసి, ఎనిమిది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

18, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్  :  సమన్వయానికి 14 మందితో కమిటీ
రాజకీయాలు

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ : సమన్వయానికి 14 మందితో కమిటీ

జనసేనలో చేరికలను సమన్వయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌కు 14 మంది సభ్యులతో ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థుల చేరికలను ఈ కమిటీ రూపకల్పన, అమలు, సమన్వయం చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ నమూనాలోనే త్వరలో తెలంగాణలో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

16, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా
జాతీయం

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా

తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు జోరు మధ్యలో కూడా తాను మమతా బెనర్జీకి అండగా నిలుస్తానని, టీఎంసీని విడిచిపెట్టే ప్రశ్నే లేదని శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. అసన్ సోల్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మమతా బెనర్జీకి నిబద్ధుడిగా ఉంటానని, తిరుగుబాటు ఎంపీలు, BJP ఆహ్వానాలను తిరస్కరించినట్లు తెలిపారు.

11, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

అన్నామలై కొత్త పార్టీ ..   వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం  ప్రకటించిన మాజీ బీజేపీ నేత
జాతీయం

అన్నామలై కొత్త పార్టీ .. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం ప్రకటించిన మాజీ బీజేపీ నేత

మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని రంగంలోకి దింపనున్నట్లు స్పష్టం చేశారు. BJP నుంచి రాజీనామా చేసిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని, తమిళనాడు అభివృద్ధి, సాధారణ ప్రజల రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ కల్ట్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని తన లక్ష్యాన్ని వెల్లడించారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters