బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రేయస్ అయ్యర్

14 articles

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్
క్రీడలు

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.

26, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

26, జులై 2026

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో  సమావేశం
క్రీడలు

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో సమావేశం

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 219 పరుగులు చేసిన భారత్ తరఫున ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అద్భుతంగా రాణించగా, అభిషేక్ శర్మ, యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మెరిశారు. ఈ సమిష్టి ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గాయపడ్డ ఆటగాడి కారణంగా చివరి మ్యాచ్‌లో జట్టు కాంబినేషన్‌లో మార్పులు ఉండొచ్చని సూచించారు.

26, జులై 2026

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు
క్రికెట్

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు

జూలై 23న హరారేలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్, సీనియర్‌లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లతో జట్టు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

22, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస పరాజయాల కారణంగా ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి, ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ వెనుకబడినా, బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మలు టాప్‌-2లో, బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా టాప్‌-10లో కొనసాగడం విశేషం.

12, జులై 2026

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20
క్రీడలు

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20

భారత్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉండటంతో నాటింగ్‌హామ్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు కీలక ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను నిలుపుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

7, జులై 2026

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : సంజూ శాంసన్‌కు బిగ్ షాక్..
క్రీడలు

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : సంజూ శాంసన్‌కు బిగ్ షాక్..

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జింబాబ్వే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసింది. భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్‌కు.. మరో బిగ్ షాక్ తగిలింది.

6, జులై 2026

ఓటమికి కారణం అతడే ..:  శ్రేయస్ అయ్యర్ ఆవేదన
క్రీడలు

ఓటమికి కారణం అతడే ..: శ్రేయస్ అయ్యర్ ఆవేదన

భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ..

5, జులై 2026

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్
క్రీడలు

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

భారత క్రికెట్ జట్టును ఐర్లాండ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ వంటి ప్రపంచ ఛాంపియన్ జట్టుపై చారిత్రక టీ20 సిరీస్ విజయం ఐర్లాండ్ క్రికెట్ ప్రతిష్ఠను పెంచిందని ఆ దేశ బోర్డు అధ్యక్షుడు బ్రయాన్ ఓడొన్నెల్ పేర్కొన్నారు.

3, జులై 2026

అఫ్గానిస్థాన్‌ పై 9 వికెట్ల తేడాతో గెలుపు  : వన్డే సిరీస్ భారత్ క్లీన్‌స్వీప్
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ పై 9 వికెట్ల తేడాతో గెలుపు : వన్డే సిరీస్ భారత్ క్లీన్‌స్వీప్

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

20, జూన్ 2026

కసితో దూకుడు బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్
క్రికెట్

కసితో దూకుడు బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్

టీ20 కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ముంబై టీ20 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా దూకుడు ఇన్నింగ్స్‌లు ఆడి తన ఫామ్‌పై ఉన్న అనుమానాలను చెరిపేస్తున్నాడు. ట్రయంఫ్స్ నైట్స్ తరఫున MSC మరాఠా రాయల్స్‌పై 36 బంతుల్లో 72 నాటౌట్, సోబో ముంబై ఫాల్కన్స్‌పై 24 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు విజయాలు అందించడంతో, అతని ప్రస్తుత ఫామ్ జాతీయ జట్టులోకి తిరిగి ప్రవేశానికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

9, జూన్ 2026

జాతీయ జట్టుకు నాయకత్వం బాధ్యత పెంచింది:   భారత టీ20 జట్టు సారథ్యంపై శ్రేయస్ అయ్యర్ స్పందన
క్రికెట్

జాతీయ జట్టుకు నాయకత్వం బాధ్యత పెంచింది: భారత టీ20 జట్టు సారథ్యంపై శ్రేయస్ అయ్యర్ స్పందన

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, ఇది తనకు గొప్ప గౌరవమని, నాయకత్వ బాధ్యతలతో తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన అభిమానుల మద్దతు ఎంతో విలువైనదని శ్రేయస్ పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ నాయకత్వ నైపుణ్యాలు టీమిండియా భవిష్యత్తుకు ఉపయోగపడతాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

7, జూన్ 2026

శ్రేయస్ టీ20 కెప్టెన్సీపై మిశ్రమ స్పందన
క్రికెట్

శ్రేయస్ టీ20 కెప్టెన్సీపై మిశ్రమ స్పందన

టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు రాకపోవడం, జట్టులో ఆయన భవిష్యత్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో శ్రేయస్ చూపిన నాయకత్వాన్ని రోహిత్ శర్మ ప్రశంసించగా, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలని అభిమానులు, నిపుణులు ఎదురు చూస్తున్నారు.

7, జూన్ 2026

టీమిండియాకు కొత్త టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌ – సూర్యకుమార్‌పై సెలక్టర్ల వేటు
క్రికెట్

టీమిండియాకు కొత్త టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌ – సూర్యకుమార్‌పై సెలక్టర్ల వేటు

టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను BCCI ఎంపిక కమిటీ నియమించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లు, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల టీ20 జట్టుకు ఆయనే నాయకత్వం వహించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని, సచిన్ టెండూల్కర్ అత్యంత పిన్న వయస్కుడిగా టీమిండియా తరఫున ఆడిన రికార్డును బద్దలు కొట్టాడు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters