బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విశాఖలో

15 articles

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం

కేంద్రం చేపట్టిన ‘PM e-Bus Sewa’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించగా, విశాఖకు 100 ఈ-బస్సులు కేటాయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు కూడా ఈ-బస్సులు కేటాయిస్తూ, కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తోంది.

25, జులై 2026

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..  ఆందోళనలో మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా.. ఆందోళనలో మత్స్యకారులు

విశాఖపట్నం హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

16, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

విశాఖలో అదానీ మెడికల్ హబ్‌కి 60 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

విశాఖలో అదానీ మెడికల్ హబ్‌కి 60 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కాపులుప్పాడలో అదానీ ఫౌండేషన్‌కు 60.29 ఎకరాలు కేటాయించి, సుమారు ₹2,168 కోట్లతో మెడికల్, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు అనుమతించింది. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, స్కిల్ అకాడమీ, అంతర్జాతీయ పాఠశాల, ఐటీ వ్యవస్థలు, నివాస గృహాలు వంటి మౌలిక వసతులతో ఉత్తరాంధ్రను హెల్త్కేర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

14, జులై 2026

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు జరిగే JNTU స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిపాలన, పోలీసు శాఖలు భద్రతా, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, వివిధ అధికారిక సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి.

11, జులై 2026

నేను కాదు.. ఈసారి సినిమా మాట్లాడుతుంది: అఖిల్‌
సినిమా

నేను కాదు.. ఈసారి సినిమా మాట్లాడుతుంది: అఖిల్‌

యువ నటుడు అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ‘లెనిన్‌’ చిత్రం జులై 10న విడుదల కానుంది. విశాఖలో ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అఖిల్‌ మూడుేళ్ల విరామానికి అభిమానులను క్షమించాలని కోరుతూ, “ఈసారి సినిమా మాట్లాడుతుంది” అంటూ భావోద్వేగంగా స్పందించగా, నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన ప్రమోషనల్‌ వీడియో, ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

1, జులై 2026

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
జాతీయం

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు, 13 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని, విద్యార్థులు స్పష్టమైన భవిష్యత్‌ లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగుతూ నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

30, జూన్ 2026

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్‌గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

23, జూన్ 2026

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలోని రాడిసన్ బ్లు రిసార్ట్ లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై నేతలు చర్చించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలు–విద్యాసంస్థల సమన్వయం అవసరమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ రంగం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా యువతకు అవకాశాలు సృష్టించడంలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ వంటి వేదికలు కీలకమని అభిప్రాయపడ్డారు.

13, జూన్ 2026

స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించిన వైయ‌స్‌ జగన్‌
రాజకీయాలు

స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించిన వైయ‌స్‌ జగన్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిని సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స, వైద్య సదుపాయాలపై వైద్యులతో సమీక్షించి, నిర్లక్ష్యం లేకుండా అవసరమైతే అదనపు సిబ్బంది, సదుపాయాలు కల్పించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, భద్రతా ప్రమాణాల అమలుపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.

10, జూన్ 2026

ఏపీ టూరిజానికి బిగ్ బూస్ట్‌: IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

ఏపీ టూరిజానికి బిగ్ బూస్ట్‌: IATOతో చారిత్రాత్మక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, Indian Association of Tour Operators మధ్య అవగాహన ఒప్పందం కుదిరి, సెప్టెంబర్ 10-12 తేదీల్లో విశాఖపట్నంలో 41వ IATO వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రకారం ఈ సదస్సుతో రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని, స్థానిక టూర్ ఆపరేటర్లకు రాయితీల ద్వారా ఊరట లభిస్తుందని తెలిపారు.

10, జూన్ 2026

విశాఖలో పెట్టుబడుల విస్తరణపై నారా లోకేష్ దృష్టి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పెట్టుబడుల విస్తరణపై నారా లోకేష్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నాన్ని CIS, రష్యా మార్కెట్లకు ప్రధాన ఎక్స్‌పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం డీప్-వాటర్ పోర్టుల ద్వారా ఫార్మా ఎగుమతులను ప్రోత్సహిస్తూ, లాజిస్టిక్స్ మౌలిక వసతుల మెరుగుదల, విధాన పరమైన సహకారం, అనుమతుల వేగవంతంపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాస్కోలో ఆర్ఎంఎం ఫార్మా ప్రతినిధులతో జరిగిన భేటీలో విశాఖలో పెట్టుబడుల విస్తరణ, యూనిట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.

7, జూన్ 2026

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు   విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం
రాజకీయాలు

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, నగరంలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏయూ క్యాంపస్‌ను నెట్‌ జీరో లక్ష్యాలతో, సోలార్‌ ప్యానెల్స్‌, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వంటి చర్యలతో ఆదర్శ పచ్చని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఏయూ నుంచి నోవొటెల్ వరకు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా సందేశం ఇచ్చారు.

5, జూన్ 2026

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్
క్రీడలు

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ జూన్ 9 నుంచి డాక్టర్ వైఎస్‌ఆర్ ACA-VDCA స్టేడియంలో ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు మే 27, 2026న ప్రకటించారు. అదే రోజు APL గవర్నింగ్ కౌన

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters