బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విశాఖపట్నంలోని

7 articles

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'    :  రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' : రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చిందని తెలిపారు.

11, జులై 2026

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

3, జులై 2026

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!
నేరాలు

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

26, జూన్ 2026

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలోని రాడిసన్ బ్లు రిసార్ట్ లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై నేతలు చర్చించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలు–విద్యాసంస్థల సమన్వయం అవసరమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ రంగం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా యువతకు అవకాశాలు సృష్టించడంలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ వంటి వేదికలు కీలకమని అభిప్రాయపడ్డారు.

13, జూన్ 2026

దర్యాప్తులో సంచల విషయాలు?  తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్

దర్యాప్తులో సంచల విషయాలు? తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. Argon గ్యాస్ లీక్, రసాయనిక ప్రతిచర్య, భారీ పేలుడు, 150 టన్నుల ద్రవ ఉక్కు పొంగిపడటం వంటి అంశాలు ప్రాథమిక నివేదికలో వెల్లడయ్యాయి. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, మెటీరియల్ నాణ్యతపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుండగా, కార్మిక సంఘాలు నిర్లక్ష్యం, నాసిరక మెటీరియల్ వినియోగంపై ఆరోపణలు చేస్తున్నాయి.

10, జూన్ 2026

విశాఖ స్టీల్ ప్లాంట్  మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ భరత్ తదితరులు కేజీహెచ్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితులకు మెరుగైన పరిహారం, అన్ని విధాలా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.

9, జూన్ 2026

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు   విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం
రాజకీయాలు

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, నగరంలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏయూ క్యాంపస్‌ను నెట్‌ జీరో లక్ష్యాలతో, సోలార్‌ ప్యానెల్స్‌, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వంటి చర్యలతో ఆదర్శ పచ్చని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఏయూ నుంచి నోవొటెల్ వరకు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా సందేశం ఇచ్చారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters