బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అబ్దుల్

15 articles

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌
క్రీడలు

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ శతకంతో పాక్‌ 43 పరుగుల ఆధిక్యం సాధించగా, సాజిద్‌ ఖాన్‌, అలీ ఉస్మాన్‌ తలా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్‌ చేశారు. 75 పరుగుల లక్ష్యాన్ని షఫీక్‌, బాబర్‌ అజామ్‌ అజేయ ఇన్నింగ్స్‌తో సులభంగా ఛేదించగా, షఫీక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

6, ఆగ 2026

మైదుకూరు మండలంలో ఘోరం బోరు వివాదంలో వ్యక్తి హత్య
జిల్లా వార్తలు

మైదుకూరు మండలంలో ఘోరం బోరు వివాదంలో వ్యక్తి హత్య

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో వ్యవసాయ బోరు వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. ఈ దాడిలో బాల సిద్ధారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే దారుణ హత్యకు గురయ్యారు.

6, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
తెలంగాణ

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ వాణీనగర్‌కు చెందిన నజియా సల్మా, నేహ నహీం షేక్‌, హఫీజ్‌ ఒమర్‌ సహా మరో కారులో డ్రైవర్‌ మృతి చెందగా, అబ్దుల్‌ నవీద్‌, ఖతిజా షేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో వాణీనగర్‌లో శోకసంద్రం నెలకొగా, మృతదేహాలను హైదరాబాద్‌కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

22, జులై 2026

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఆర్ధిక, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలపై ప్రాథమిక స్థాయి చర్చలు జరగగా, భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు, పెట్టుబడుల రూపంలో పురోగతి సాధ్యమని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, జులై 2026

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌
సినిమా

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదల చేసిన ‘మనసాగదే..’ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందన పొందుతూ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది. నయనతార, కియారా అడ్వాణీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ‘కేజీఎఫ్‌’ విజయానంతరం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

21, జులై 2026

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్
రాజకీయాలు

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు.

16, జులై 2026

యువత పరిశోధనల వైపు అడుగులు వేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
రాజకీయాలు

యువత పరిశోధనల వైపు అడుగులు వేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్‌. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

11, జులై 2026

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు జరిగే JNTU స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిపాలన, పోలీసు శాఖలు భద్రతా, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, వివిధ అధికారిక సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి.

11, జులై 2026

హర్మూజ్‌లో కొత్త టోల్‌ .. ఒమాన్ తో చర్చలు జరుపుతున్న ఇరాన్‌
అంతర్జాతీయం

హర్మూజ్‌లో కొత్త టోల్‌ .. ఒమాన్ తో చర్చలు జరుపుతున్న ఇరాన్‌

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

5, జులై 2026

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్
జాతీయం

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది.

3, జులై 2026

జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డులో మెరిసిన అబ్దుల్ గఫూర్
జిల్లా వార్తలు

జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డులో మెరిసిన అబ్దుల్ గఫూర్

నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలోని ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల BiPC రెండో సంవత్సరం విద్యార్థి అబ్దుల్ గఫూర్, దోమల నియంత్రణకు ఉపయోగపడే ‘మస్కిటో ట్రాపర్’ నమూనాతో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు సైన్స్ ప్రదర్శనల్లో మెరిసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విజయంతో కళాశాల ప్రతిష్ఠ పెరిగిందని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం పేర్కొంటూ, గఫూర్ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

3, జులై 2026

తైక్వాండోలో సింధు తడాఖా.. జాతీయ స్థాయిలో మెరుపు ప్రదర్శన
జిల్లా వార్తలు

తైక్వాండోలో సింధు తడాఖా.. జాతీయ స్థాయిలో మెరుపు ప్రదర్శన

నంద్యాల ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని సింధు తైక్వాండోలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో బంగారు, వెండి, క్యాంస పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కుటుంబం, శిక్షకుడు అబ్దుల్ మజీద్‌ ప్రోత్సాహంతో ప్రతిరోజూ క్రమశిక్షణతో సాధన చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

1, జులై 2026

తిరుమల శ్రీవారి సన్నిధిలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి వ్యక్తిగత, ప్రజాహిత కోరికల సాధన కోసం మొక్కులు చెల్లించారు. గవర్నర్‌కు తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర నేతృత్వంలో ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి, ఆయన పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

11, జూన్ 2026

కోహెడలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌
తెలంగాణ

కోహెడలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోహెడలో 240 ఎకరాల్లో రూ.2,300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్‌కు, సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. వచ్చే రెండేళ్లలో మార్కెట్‌ను పూర్తిగా అభివృద్ధి చేసి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, హైదరాబాద్ పరిసరాల్లో అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters