బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అచ్చెన్నాయుడు

9 articles

బీమా బకాయిల విడుదలకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ :  మంత్రి  అచ్చెన్నాయుడు
రాజకీయాలు

బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

27, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

మత్స్యకారులు ఒడిశా తీరంలో క్షేమం : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారులు ఒడిశా తీరంలో క్షేమం : మంత్రి అచ్చెన్నాయుడు

బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

6, జులై 2026

పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు

వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే ప్రారంభించాలని.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్‌లో పాల్గొనాలన్నారు.

3, జులై 2026

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

ఎరువులపై రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

29, జూన్ 2026

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్
వ్యవసాయం

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్

రైతులను ఇబ్బంది పెడితే డీల‌ర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీల‌పై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్-2026 ఎరువుల లభ్యత, పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

22, జూన్ 2026

ఎరువుల బ్లాక్ మార్కెట్  అరికట్టేందుకు విజిలెన్స్ నిఘా
వ్యవసాయం

ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు విజిలెన్స్ నిఘా

ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా, ఇబ్బందులు లేకుండా సాగేందుకు ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఎరువుల దారి మళ్లింపు, కృత్రిమ కొరత, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, కౌలు రైతులకు నష్టం కలగకుండా ముందస్తు నిల్వలు, పర్యవేక్షణ, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

9, జూన్ 2026

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ పాలనను ప్రజావ్యతిరేకం, రాక్షస పాలనగా అభివర్ణిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీ రాజకీయాలకు చరమగీతం పాడారని అన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

4, జూన్ 2026

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగు ప్రోత్సాహానికి రూ.62.20 కోట్ల సబ్సిడీ కేటాయించి, 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలు అందజేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనం కల్పించగా, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, అధిక దిగుబడులే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters